ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2022లో సిల్వర్ మెడల్ సాధించిన భారత జావెలిన్ స్టార్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
Andhra Pradesh Jul 24, 2022, 3:58 PM IST
BCCI Olympics Bill: టోక్యో ఒలింపిక్స్ లో విజేతలను సన్మానించడానికి తాము రూ. 18 కోట్లను వెచ్చించామని బీసీసీఐ తాజాగా లెక్కలు చూపినట్టు తెలుస్తున్నది. అయితే ఇందులో వాస్తవంగా ఇచ్చింది రూ. 4 కోట్లు మాత్రమే..
Cricket Jul 23, 2022, 4:31 PM IST
Commonwealth Games: భారత స్ప్రింటర్, పరుగు పందెంలో దూసుకుపోతున్న ద్యుతీచంద్ తాజాగా తన వివాహానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్దికాలంగా రిలేషన్షిప్ లో ఉన్న తన భాగస్వామితోనే..
SPORTS Jul 13, 2022, 11:10 AM IST
గతంలో.. కచ్చా బాదం , మయకిరియే లాంటి పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను ఆకట్టుకున్న ఆమె తాజాగా మరో వైరల్ సాంగ్ కి స్టెప్పులు వేసి ఆకట్టుుకోవడం విశేషం. రెండు పాటల రీమిక్స్ పాటకు.. ఆమె స్టెప్పులు వేశారు.
Badminton Jul 4, 2022, 10:32 AM IST
వివిధ రంగలోకి చెందిన ప్రముఖులతో ఏషియానెట్ న్యూస్ నిర్వహిస్తున్న సంవాద్ సిరీస్ లో రెండవ ఎపిసోడ్ కి స్వాగతం.
SPORTS Jul 1, 2022, 4:30 PM IST
Neeraj Chopra: స్వీడెన్లో జరుగుతున్న వాండా డైమండ్ లీగ్లో 89.94 మీటర్ల దూరం విసిరి, జాతీయ రికార్డు సృష్టించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా...
SPORTS Jul 1, 2022, 10:01 AM IST
ఫిన్లాండ్లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్లో పాల్గొంటున్న నీరజ్ చోప్రా.. 89.30 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన జావెలిన్ త్రో అథ్లెట్...
SPORTS Jun 15, 2022, 11:49 AM IST
జాతీయ కోచ్ ఆర్కే శర్మపై సంచలన ఆరోపణలు చేసిన భారత టాప్ సైకిలిస్ట్... బలవంతంగా గదికి లాక్కెళ్లి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదు...
SPORTS Jun 8, 2022, 1:40 PM IST
ఒడిషా రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒలింపిజం నేపథ్య పాఠ్యాంశాలను విలీనం చేయడంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) మంగళవారం భారతదేశంలో మొట్టమొదటి ఒలింపిక్ వాల్యు ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని (OVEP) ప్రారంభించింది.
business May 24, 2022, 7:42 PM IST
TATA IPL 2022: గతేడాది జపాన్ వేదికగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడించిన మన అథ్లెట్లను ఘనంగా సత్కరించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్ లో సీఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచుకు ముందు....
Cricket Mar 26, 2022, 2:13 PM IST
40 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) సెషన్స్ జరగనున్నాయి. 1983లో న్యూ ఢిల్లీ వేదికగా ఐఓసీ సెషన్స్ జరగగా, 2023లో ముంబై వేదికగా ఐఓసీ సెషన్స్ నిర్వహించనుంది భారత్.
SPORTS Feb 19, 2022, 2:01 PM IST
గాల్వాన్ వ్యాలీ (galwan vally)లో భారత సైనికులతో సరిహద్దు ఘర్షణలో పాల్గొన్న పీఎల్ఏ (PLA) సైనికుడిని వింటర్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్ (torch bearer)గా రంగంలోకి ఎంపిక చేయడం వివాదస్పదంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చైనా (chaina) ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. తన నిర్ణయాన్ని సోమవారం సమర్థించుకుంది. టార్చ్ బేరర్ ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని పేర్కొంది. ఈ ఈవెంట్ ను రాజకీయడం చేయడం మానుకోవాలని కోరింది.
INTERNATIONAL Feb 8, 2022, 10:37 AM IST
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత యువ జట్టు అద్భుతమే చేసింది. హాట్ ఫెవరెట్స్గా బరిలో దిగి, ఆ అంచనాలకు మించి రాణించి, ఐదో టైటిల్ సాధించింది. ఈ టోర్నీలో రాజ్ భవ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు...
Cricket Feb 6, 2022, 4:40 PM IST
1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో బంగారు పతకం గెలిచిన హాకీ ఆటగాడు రషీద్-ఉల్-హసన్ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారనే ఆరోపణలతో పాకిస్థాన్ క్రీడా అధికారులు పదేళ్లపాటు నిషేధించారని ఒక మీడియా నివేదిక శుక్రవారం తెలిపింది.
INTERNATIONAL Feb 5, 2022, 12:38 AM IST
బీజింగ్ లో (beijing) జరిగే వింటర్ ఒలింపిక్స్ (winter olympics) ప్రారంభోత్సవానికి కానీ, ముగింపు వేడుకలకు కానీ భారత్ తరఫున రాయబారి హాజరుకాబోరని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి (arindam bagchi) చెప్పారు. 2
NATIONAL Feb 3, 2022, 6:07 PM IST