ఇద్దరు దళిత మైనర్ సోదరీమణులను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. కొంత సమయం తరువాత వారి మృతదేహాలు గ్రామంలోని ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగింది.
NATIONAL Sep 15, 2022, 8:59 AM IST
లఖింపూర్ ఖేరీ కేసు: అక్టోబరు 3, 2021న లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించిన సంఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి ఆజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా హత్య నేరం కేసును ఎదుర్కొంటున్నారు.
NATIONAL Sep 6, 2022, 4:46 PM IST
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లఖింపూర్ ఖేరి హింస ఘటన కేసులో అలహాబాద్ హైకోర్టు మరో సారి అశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోయారని పేర్కొంది.
NATIONAL Jul 26, 2022, 3:10 PM IST
Mohammad Zubair Bail Plea: ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ పిటిషన్ ను ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ సెషన్స్ కోర్టు బెయిల్ను తిరస్కరించింది. రిమాండ్ పై విచారణ జూలై 20 న జరుగుతుంది
NATIONAL Jul 16, 2022, 7:58 PM IST
journalist Mohammad Zubair: హిందూ మత గురువులపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన ట్వీట్ చేశాడనే ఆరోపణలతో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్ జుబేర్పై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
NATIONAL Jul 9, 2022, 5:13 PM IST
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ పోలీస్స్టేషన్ పరిధిలోని మహంగుఖేడా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, మహిళ టీచర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలస్యంగా వచ్చిందని ప్రధానోపాధ్యాయుడు..టీచర్ పై బూటుతో దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు.
NATIONAL Jun 25, 2022, 3:29 AM IST
Lakhimpur Kheri violence: లఖింపూర్ ఖేరీ హింసాకాండలో ప్రధాన సాక్షి అయిన దిల్బాగ్ సింగ్పై మంగళవారం రాత్రి దాడి జరిగింది. దిల్బాగ్ సింగ్ కారుపై బైక్పై వెళ్తున్న ఇద్దరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో దిల్బాగ్ సింగ్ తృటిలో తప్పించుకున్నాడు.
NATIONAL Jun 1, 2022, 12:43 PM IST
Lakhimpur Kheri: లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కాన్వాయ్ ని పోనిచ్చిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.
NATIONAL May 5, 2022, 9:55 AM IST
ఉత్తరప్రదేశ్లోని లఖింపూరి కేరీ హింస ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా లొంగిపోయాడు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆదివారం జ్యూడిషల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట అశిష్ మిశ్రా లొంగిపోయాడు.
NATIONAL Apr 24, 2022, 4:35 PM IST
Lakhimpur Kheri: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ స్కూల్కు చెందిన అమ్మాయిల్ని స్కూల్ పైకప్పు బాల్కానీ ప్రాంతంలో బయటకు రాకుండా బంధించారు ఇద్దరు టీచర్లు. తమ బదిలీ విషయంలో జిల్లా అధికారులపై వత్తిడి తెచ్చేందుకు ఇద్దరు టీచర్లు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ లో సంఘటన చోటుచేసుకుంది.
NATIONAL Apr 23, 2022, 10:41 AM IST
Lakhimpur Kheri: సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థపై ఆశను పునరుద్ధరించిందని సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్కేఎం) పేర్కొంది. రైతుల మరణాలకు కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై హర్షంవ్యక్తం చేస్తూ.. ఎస్కేఎం పై వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
NATIONAL Apr 19, 2022, 10:13 AM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Apr 18, 2022, 4:09 PM IST
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా బెయిల్ రద్దైంది.
NATIONAL Apr 18, 2022, 10:55 AM IST
ఇటీవలే వారం రోజుల పాటు ఢిల్లీ టూర్ వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్.. తాజాగా మళ్లీ హస్తినకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరికి వెళ్లనున్నారు. అనంతరం పలువురు నాయకులు, ఆర్థికవేత్తలు, మేధావులతో సమావేశం కానున్నారు. ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ రూపకల్పనపై చర్చించనున్నారు.
Telangana Apr 16, 2022, 9:30 AM IST
లఖింపూర్ ఖేరి కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. అది ఘోరమైన నేరమేనని, దాన్ని ఖండించడానికి పదాలూ సరిపోవని పేర్కొంది. అయితే, బెయిల్ పొందిన అశిశ్ మిశ్రా దేశం వదిలి పారిపోయే ముప్పేమీ లేదని వివరించింది.
NATIONAL Apr 4, 2022, 1:06 PM IST