బీఆర్ఎస్ ను వదులుకోవడం బాధగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు.
Telangana Apr 2, 2024, 1:00 PM IST
బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వనున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
Telangana Apr 1, 2024, 1:48 PM IST
సూర్యాపేట జిల్లా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న కేసీఆర్.
Telangana Apr 1, 2024, 10:50 AM IST
బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోలేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలంలోనే 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో కోతలు ఉంటున్నాయని విమర్శించారు.
Telangana Mar 31, 2024, 10:13 PM IST
కే.కేశవరావుకు బీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అలాంటి పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేసి వెళ్లడం దురదృష్టకరమని చెప్పారు.
Telangana Mar 31, 2024, 4:41 PM IST
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇవాళ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Telangana Mar 31, 2024, 11:50 AM IST
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Telangana Mar 30, 2024, 1:15 PM IST
కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా వాళ్ళను మళ్ళీ పార్టీలోకి రానివ్వం... కేటీఆర్ కీలక కామెంట్స్
Telangana Mar 30, 2024, 10:41 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు ఇవాళ భేటీ అయ్యారు.
Telangana Mar 29, 2024, 11:54 AM IST
అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి.వరంగల్ నుండి పోటీ నుండి తప్పుకుంటున్నట్టుగా కడియం కావ్య ప్రకటించారు.
Telangana Mar 29, 2024, 7:29 AM IST
బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఆ పార్టీని వీడనున్నారు. ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలో కేశవరావు చేరనున్నారు.
Telangana Mar 29, 2024, 6:37 AM IST
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంటే అవకాశం ఉంది. అందులో ఒకటి అధికార కాంగ్రెస్ కాగా.. మరొకటి ప్రతిపక్ష బీఆర్ఎస్. ఇంకోటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. అయితే ఈ మూడు పార్టీలకు తెలంగాణలో ఉన్న సానుకూల అంశాలు ఏంటి ? ప్రతికూల అంశాలు ఏంటి అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Telangana Mar 27, 2024, 1:48 PM IST
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. భూ కబ్జాకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana Mar 25, 2024, 8:04 PM IST
టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉన్నది. 2004 మొదలు ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేసింది. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆయన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు.
Telangana Mar 25, 2024, 6:59 PM IST
హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని బీఆర్ఎస్ ఇవాళ ప్రకటించింది.
Telangana Mar 25, 2024, 11:49 AM IST