Asianet News TeluguAsianet News Telugu

నోట్లు తీసుకుని ఓట్లు వేయలేదని.. మహిళలపై వైసీపీ నేతల దాడి..

నోటుకి ఓటు కొనడం ఈ కాలంలో సాధారణ విషయంగా మారింది. కాని ఆనోటుకి అమ్ముడుపోకుండా.. తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటివారిపై కూడా దాడులు జరగడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విషయం. తాజాగా డబ్బులు తీసుకోలేదని.. వైసీపీకి ఓటే వేయలేదని మహళపై దాడి చేశారు వైఎస్ ఆర్ సీపీ నాయలకు. 

నోటుకి ఓటు కొనడం ఈ కాలంలో సాధారణ విషయంగా మారింది. కాని ఆనోటుకి అమ్ముడుపోకుండా.. తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటివారిపై కూడా దాడులు జరగడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విషయం. తాజాగా డబ్బులు తీసుకోలేదని.. వైసీపీకి ఓటే వేయలేదని మహళపై దాడి చేశారు వైఎస్ ఆర్ సీపీ నాయలకు.