బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. 500 దొంగనోట్ల శాతం రెట్టింపైందని ఆర్బీఐ (RBI) తెలిపింది. ఒకవేళ ఏటీఎంలో దొంగనోటు వస్తే ఏం చేయాలో ఆర్బీఐ వివరించింది. ఇప్పటివరకు భారీ మొత్తంలో రూ. 500 దొంగనోట్లను అధికారులు గుర్తించారు. ఏటీఏంలో నగదు డ్రా చేసినప్పుడు దొంగనోటు వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!
business Jun 14, 2022, 3:04 PM IST
ఓ ఇద్దరు చిన్నారులు ఇల్లు దోచేశారు. స్నేహితులు చెప్పారని ఏకంగా నాలుగు లక్షలు దోచేశారు. జల్సాలు చేస్తూ తిరిగారు. అసలు కరెన్సీ స్తానంలో నకిలీ కరెన్సీ పెట్టారు.
Telangana May 21, 2022, 6:45 AM IST
హైదరాబాద్ లో ఓ నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్ అయ్యింది. చెయిన్ స్నాచింగ్ కేసులో రికవరీకి వెళ్లిన పోలీసులకు అనుకోకుండా.. ఈ ముఠా పట్టుబడింది. దీంతో మొత్తం 11 మంది గ్యాంగ్ లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
Telangana Feb 11, 2022, 2:22 PM IST
కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాహనంలోని సుమారు 250 కట్టల రూ.2వేల నోట్లు ఉన్న బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు ఇచ్చిన సమాచారంతో అంధేరిలోని ఓ హోటల్ మీద దాడి చేసి మరో ముగ్గురిని అరెస్ట్ చేసిసట్లు వెల్లడించారు. ఈ ముఠా నుంచి.. నకిలీ నోట్లతో పాటు ఓ ల్యాప్ టాప్, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
NATIONAL Jan 28, 2022, 6:33 AM IST
నకిలీ నోట్ల చలామణి, దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు
Telangana Jan 15, 2022, 9:35 AM IST
తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్లను (fake currency ) చలామణి చేస్తున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు (guntur police) రట్టు చేశారు. ముఠా సభ్యుల్లోని ఇద్దరిని అరెస్టు చేయగా మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
Andhra Pradesh Dec 26, 2021, 3:33 PM IST
య్యూటూబ్.. ఇందులో అన్ని రకాలు వీడియోలు దొరుకుతాయి. మనకు ఏ వీడియో కావాలని సెర్చ్ చేస్తే సెకండ్లలో దానికి సంబంధించిన వీడియోలు ప్రత్యక్షమవుతాయి. ఈ య్యూటూబ్ ను కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం, వంటలు నేర్చుకోవడం వంటి మంచి పనుల కోసం కొందరు ఉపయోగిస్తుంటే.. మరి కొందరు మాత్రం దానిని చెడ్డపనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఈజీ మనీ ఎలా సంపాదించాలో సెర్చ్ చేసి తరువాత చిక్కుల్లో పడుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో జరిగింది.
దొంగనోట్లు ఎలా తయారు చేయాలని య్యూటూబ్లో చూసి నేర్చుకొని ఇప్పుడు కటకటాలపాలయ్యారు.
Andhra Pradesh Dec 14, 2021, 4:32 PM IST
పశ్చిమ గోదావరి (west godavari) జిల్లా బుట్టాయి గూడెంలో (buttaigudem ) భారీగా నకిలీ కరెన్సీ బయటపడింది. జంగ్గారెడ్డి గూడెం (jangareddygudem), పోలవరం ప్రాంతాల్లో (polavaram ) దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhra Pradesh Oct 31, 2021, 3:49 PM IST
యాత్రికులను నకిలీ కరెన్సీ విషయమై నిలదీశారు. దీంతో యాత్రికులు నకిలీ కరెన్సీని చించి అసలు కరెన్సీని పెట్రోల్ బంక్ సిబ్బందికి అందించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Andhra Pradesh Oct 6, 2021, 1:50 PM IST
ఆ నోటును పరిశీలించిన వ్యాపారి అది నకిలీదని గుర్తు పట్టి తనకు వద్దని చెప్పాడు. అదే సమయంలో అక్కడే ఉన్న జొన్నగిరి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ అప్రమత్తమై నూర్ బాషాను పట్టుకుని తనిఖీ చేశాడు. అతని వద్ద ఉన్న 30 రూ. వంద నోట్లు తీసుకుని పరిశీలిస్తే అన్నీ నకిలీవేనని తేలింది
Andhra Pradesh Sep 28, 2021, 10:16 AM IST
ఎంబీఏ పూర్తి చేసిన సంతోష్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా స్థిరపడాలనుకొన్నాడన్నారు. అయితే ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఆయన వద్ద డబ్బు లేదు. అయితే అదే సమయంలో సంతోష్ కుమార్ కు సాయికుమార్ జత కలిశాడని సీపీ చెప్పారు. సాయికుమార్ కు అప్పులున్నాయని, వీటిని తీర్చేందుకు ఏం చేయాలనే విషయమై ఆలోచించాడన్నారు.
Telangana Aug 19, 2021, 3:36 PM IST
నాగోల్ బండ్లగూడలో బెల్లంకొండ మురళీకృష్ణ ఆస్ట్రాలజిస్టుగా చెప్పుకొంటూ రంగురాళ్లను విక్రయించేవాడు. ఈ కేసును విచారణ చేస్తున్న సమయంలోనే మురళీకృష్ణ నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నాడని గుర్తించారు. మురళీకృష్ణ ఇంటి నుండి రూ. 17 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకొన్నారు.
Telangana Jun 23, 2021, 1:46 PM IST
వరంగల్లో దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును రద్దు చేశారు పోలీసులు. గత కొంతకాలంగా జిల్లాలో 100, 50, 20 రూపాయల దొంగ నోట్లు చెలామణి అవుతున్నాయి. నగరంలో రెండు రోజుల కిందట 50 రూపాయల దొంగనోట్ల చెలామణి విషయం వెలుగుచూసింది. దీనిని సీరియస్గా తీసుకున్న పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి.. దొంగనోట్ల ముఠా ఆటకట్టించి అరెస్ట్ చేయించారు.
Telangana Jun 2, 2021, 3:55 PM IST
ఎటిఎం మెషీన్ నుండి నకిలీ నోట్లు కొన్నిసార్లు ఎటిఎం లావాదేవీల సమయంలో జరుగుతుంది. నకిలీ నోటు వస్తే వినియోగదారులకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అర్థం కాదు. ఎటిఎంల నుండి నకిలీ నోట్లు వస్తే వినియోగదారులు బ్యాంకులకు వాపసు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఏర్పాట్లు చేసింది. బ్యాంకుల విషయంలో ఆర్బిఐ కఠినమైన నిబంధనలు చేసింది.
business Oct 17, 2020, 10:28 PM IST
రెండు వేల నోట్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయనుందన్న తప్పుడు ప్రచారాన్నే తమ మోసానికి పావుగా వాడుకుంది ఓ నకిలీ కరెన్సీ ముఠా.
Andhra Pradesh Sep 22, 2020, 1:55 PM IST