కరీబియన్ దేశం హైతీని తీవ్ర భూకంపం అతలాకుతలం చేసింది. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సముద్రతీరంలో ఏర్పడ్డ భూకంపం యావత్ దేశాన్ని వణించింది. ఫలితంగా అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్దమొత్తంలో మరణాలు నమోదయ్యే అవకాశముందని అధికారులు అభిప్రాయపడ్డారు.
INTERNATIONAL Aug 14, 2021, 8:49 PM IST
పులిచింతలకు సమీపంలోని గ్రామాలతో పాటు సూర్యాపేట పరిసర గ్రామాల్లో కూడ భూకంపాలు చోటు చేసుకొన్నాయని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ధృవీకరించారు.
Telangana Aug 8, 2021, 11:38 AM IST
పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో భూకంపం సంభవించిందని యూరోపియన్ -మధ్యధరా భూకంప కేంద్రం మంగళవారంనాడు ప్రకటించింది. భూమి లోపల సుమారు 40 కి.మీ లోతులో భూకంపకేంద్రాన్ని అధికారులు గుర్తించారు.
NATIONAL Aug 3, 2021, 11:33 AM IST
భూకంపంతో పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా పలు ఇళ్ల పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి.
Andhra Pradesh Jul 23, 2021, 11:31 AM IST
గురువారం నాడు కూడ సిక్కింలోని యుక్సోమ్ సమీపంలో భూకంపం సంబవించింది. ఉదయం పదిన్నర గంటల సమయంలో 124 కి.మీ లోతులో భూమి కంపించిందని అధికారులు తెలిపారు.
NATIONAL Feb 5, 2021, 10:26 AM IST
హైద్రాబాద్ నగరంలోని కూకట్పల్లిలో బుధవారం నాడు ఉదయం భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
Telangana Jan 13, 2021, 12:15 PM IST
వనస్థలిపురం, బీఎన్రెడ్డి నగర్, వైదేహీ నగర్ లో గురువారం నాడు తెల్లవారుజాము ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య భూ ప్రకంపనలు చోటు చేసుకొన్నాయి.
ఇవాళ ఉదయం ఒక్క సెకండ్ పాటు భూమి కంపించిందని స్థానికులు చెప్పారు.
Telangana Oct 22, 2020, 10:18 AM IST
జూబ్లీహిల్స్, రహమత్ నగర్, బోరబండ సైట్ 3, ఎస్పీఆర్ హిల్స్, అల్లాపూర్ లలో భూమి కంపించింది. భూకంప తీవ్రత 1.5 గా నమోదైంది.అదే రోజు రాత్రి 11 గంటల 25 నిమిషాలకు మరోసారి భూమి కంపించింది.
Telangana Oct 4, 2020, 2:53 PM IST
మంగళవారం నాడు మధ్యాహ్నం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూప్రకంపనలు చోటు చేసుకొన్నాయి. దీనికి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని మేళ్లచెర్వు, చింతలపాలెం గ్రామాల్లో కూడ భూమి కంపించినట్టుగా స్థానికులు తెలిపారు.
Andhra Pradesh Jun 23, 2020, 3:23 PM IST
మంగళవారం నాడు ఉదయం 8.16 గంటలకు భూకంపం వాటిల్లింది. సోమవారం నాడు హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో భూకంపం సంభవించింది. గురుగ్రామ్ కు పశ్చిమ- వాయివ్య దిశలో 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఢిల్లీలో కూడ భూమి స్వల్పంగా కంపించింది.
NATIONAL Jun 9, 2020, 10:25 AM IST
ఏపీ రాష్ట్రంతో పాటు కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడ భూమి కంపించినట్టుగా అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 6:55 గంటలకు జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది.
NATIONAL Jun 5, 2020, 11:12 AM IST
జపాన్ కు ఉత్తరాన ఉన్న కురిల్ దీవులకు సెవెరోకు 135 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూగర్భశాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ భూకంప కేంద్రానికి 620 మైళ్ల దూరంలో సునామీ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరించింది.
INTERNATIONAL Mar 25, 2020, 2:23 PM IST
కరేబియన్ దీవుల్లో బుధవారం నాడు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమైకా, క్యూబా, కేమన్ దీవుల మధ్య సముద్రంలో భూకంపం సంభవించింది.జమైకా, క్యూబా, కేమన్ దీవుల మధ్య సముద్రంలో 10 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది.దీంతో యునైటెడ్ స్టేట్స్
INTERNATIONAL Jan 29, 2020, 7:46 AM IST
ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో కూడ పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకొన్నాయి.
NATIONAL Dec 20, 2019, 6:07 PM IST
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. బుధవారం నాడు అర్ధరాత్రి నాలుగు సార్లు భూకంపం సంభవించింది. భూకంపాల కారణంగా గోడకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
NATIONAL Jul 25, 2019, 1:01 PM IST