బెంగళూరులో భారీ సైబర్ దోపిడి వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి పేరుతో అధిక లాభాల్ని ఆశచూపిన సైబర్ నేరస్థులు దేశవ్యాప్తంగా వేలాది మంది నుంచి రూ.854 కోట్లను దోచుకున్నారు. ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు, వారి నుంచి రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
NATIONAL Oct 1, 2023, 3:06 AM IST
మన దేశంలో 80 శాతం సైబర్ నేరాలు కేవలం పది జిల్లాల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఇందులోనూ అత్యధికంగా రాజస్తాన్లోని భరత్ పూర్, యూపీలోని మాథురలో జరుగుతున్నాయి.
NATIONAL Sep 24, 2023, 8:44 PM IST
దాచేపల్లికి చెందిన ఓ బట్టల వ్యాపారి సైబర్ నేరగాళ్ల బారినపడి బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు పోగొట్టుకున్నాడు.
Andhra Pradesh Sep 20, 2023, 1:27 PM IST
హైదరాబాద్ : రోడ్డుపై వెళుతున్నపుడు ఎవరైనా కరపత్రాలు(పాంప్లెట్స్) పంచుతుంటే పట్టించుకోకుండా వెళ్లిపోతాం...
Telangana Sep 11, 2023, 4:44 PM IST
Rourkela: ఆన్ లైన్ వేదికగా పరిచయం ఏర్పడి, కొంతకాలం తర్వాత అది ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు.. ఆ యువతికి సంబంధించిన ఒక నగ్న వీడియోతో బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులు అరెస్టు చేశారు.
NATIONAL Sep 11, 2023, 1:04 PM IST
పార్ట్టైమ్ జాబ్స్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ ల ఉచ్చులో పడి హైదరాబాద్ లో నెల వ్యవధిలో ఆరుగురు మోసపోయారు. దాదాపు రూ.13 కోట్లు నష్టపోయారు.
Telangana Aug 29, 2023, 11:28 AM IST
సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న ఓ ఆర్ఎంపీ డాక్టర్ సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Andhra Pradesh Aug 28, 2023, 10:27 AM IST
సోషల్ మీడియాలో పార్ట్ టైం జాబ్స్ లేదా టాస్క్ లు అంటూ ఆకర్షించి డబ్బులు దోచుకుంటున్నారు.
Andhra Pradesh Aug 26, 2023, 10:27 AM IST
సోషల్ మీడియాలో లింకులతో ఏకంగా రూ.400 కోట్లు కొట్టేసిన కేటుగాడిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. దేశంలో వున్న అనేక మంది అకౌంట్ల వివరాలు సేకరించిన నిందితుడు.. వందల సంఖ్యలో ఏజెంట్ల ద్వారా నకిలీ ఖాతాలు క్రియేట్ చేయించాడు.
Telangana Aug 20, 2023, 7:33 PM IST
పెళ్లి సంబంధాల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.
Telangana Aug 20, 2023, 11:50 AM IST
New Delhi: కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ డిజిటల్ పరివర్తన, కస్టమర్ ప్రొటెక్షన్ పెంచే దిశగా మరో రెండు సంస్కరణలను ప్రారంభించారు. అవి 1. కేవైసీ సంస్కరణలు 2. పాయింట్ ఆఫ్ సేల్(POS) నమోదు సంస్కరణ. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి పౌర కేంద్రీకృత పోర్టల్ సంచార్ సాథీని ప్రారంభించడంతో గతంలో ప్రవేశపెట్టిన సంస్కరణల దిశలో ఈ రెండు సంస్కరణలు ఉన్నాయి.
NATIONAL Aug 17, 2023, 10:35 PM IST
మీ పక్కనే ఉంటారు. మీకు తెలియకుండా మీ అకౌంటును సున్నా చేసేస్తారు. దీన్నే షోల్డర్ సర్ఫింగ్ స్కామ్ అంటారు. కొత్తగా పేరు వినిపిస్తున్న ఈ స్కాంలో పక్కనే ఉంటూ స్కామర్లు మీ చుట్టూ నిలబడి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మిమ్మల్ని పేదవారిగా మార్చేస్తారు.
business Aug 17, 2023, 2:08 AM IST
ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసిన వ్యవహారం దుమారం రేపింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhra Pradesh Aug 12, 2023, 3:00 PM IST
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం చేసిన ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.
Telangana Aug 2, 2023, 4:09 PM IST
కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కు సెక్స్టార్షన్ కాల్ చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన మహ్మద్ వకీల్, మహ్మద్ సాహిబ్లను అరెస్టు చేసింది, ప్రధాన నిందితుడు సాబీర్ పరారీలో ఉన్నాడు.
NATIONAL Jul 27, 2023, 4:52 AM IST