Asianet News TeluguAsianet News Telugu

సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షల్లో నష్టపోతున్న బాధితులు...సీపీ త్రివిక్రమ వర్మ...

సోషల్ మీడియాలో పార్ట్ టైం జాబ్స్ లేదా టాస్క్ లు అంటూ ఆకర్షించి డబ్బులు దోచుకుంటున్నారు.

సోషల్ మీడియాలో పార్ట్ టైం జాబ్స్ లేదా టాస్క్ లు అంటూ ఆకర్షించి డబ్బులు దోచుకుంటున్నారు.టాస్క్ గేమ్స్ పేరిట మోసం జరుగుతుందని మాకు ఫిర్యాదులు వస్తున్నాయి.ఈ బాధితుల దగ్గర నుంచి సేకరించిన డబ్బులు అన్ని అనేక రకాలుగా వెళ్లి బిట్ కాయిన్స్ గా మారుస్తున్నారు.ఇద్దరినీ అరెస్ట్ చెయ్యగా వారికి మలేషియా నుంచి కంట్రోల్ చేస్తున్నట్టు గుర్తించాం.2 వేల రూపాయలు తో మొదలు పెట్టి లక్షల రూపాయల వరుకు మెల్లగా టాస్క్ గేమ్ లో కట్టించుకున్నారు.ఇలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విశాఖ  సీపీ త్రివిక్రమ వర్మ అన్నారు.

Video Top Stories