Har Ghar Dastak 2.0: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కోవిడ్-19 వ్యతిరేక వ్యాక్సిన్ను పొందడానికి అర్హులైన లబ్ధిదారులందరికీ వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చింది. ఆ దిశగా జూన్ నుంచి రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' ప్రచారం 2.0 కోసం ప్లాన్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది.
NATIONAL May 21, 2022, 5:52 AM IST
ఉత్తర కొరియాలో కరోనా కేసులు భారీగా విజృంభిస్తున్నాయి. మూడు రోజుల్లోనే 8.20 లక్షల కేసులు నమోదైనట్టు అధికారిక మీడియా వెల్లడించింది. ఇందులో 3.24 లక్షల మంది చికిత్స పొందుతున్నట్టు వివరించింది. ఈ మూడు రోజుల్లో 42 మంది మరణించినట్టు తెలిపింది.
INTERNATIONAL May 15, 2022, 2:41 PM IST
గత నెలలో ఎలోన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ను 44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేయడం గమనార్హం. అయితే ఇటీవలి కాలంలో దీనిని అతిపెద్ద టెక్ డీల్ అని కూడా పిలుస్తారు.
Automobile May 11, 2022, 10:50 AM IST
Covovax: కోవోవాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధరను రూ.900 నుంచి రూ.225కి తగ్గించినట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) మంగళవారం తెలిపింది. ప్రైవేట్ టీకా కేంద్రాలలో 12-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడానికి CoWin పోర్టల్లో SII యొక్క Covovax చేర్చబడిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
NATIONAL May 4, 2022, 6:34 AM IST
ఏ వ్యక్తిని తన ఇష్టానికి వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవాలని బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. వ్యాక్సిన్ వేసుకోకపోతే బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదని కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని తెలిపింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది.
NATIONAL May 2, 2022, 12:26 PM IST
Corbevax: చిన్నారుల కోసం సరికొత్త కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం బయోలాజికల్ ఈ లిమిటెడ్ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్(Corbevax) వేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నిపుణల కమిటీ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది.
NATIONAL Apr 21, 2022, 11:03 PM IST
కొవిషీల్డ్ కొవాగ్జిన్ టీకా ధరలు భారీగా తగ్గాయి. ఈ రెండు టీకాలు ఇకపై ప్రైవేటు హాస్పిటిళ్లలో రూ. 225కే లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు అదర్ పూనావాలా, సుచిత్ర ఎల్లా ట్విట్టర్లో వెల్లడించారు.
NATIONAL Apr 9, 2022, 4:17 PM IST
కరోనావైరస్ ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్, యూరప్, భారతదేశంలోని ప్రజలు టీకాలు పొందిన ఓమిక్రాన్ వినాశనం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా జపాన్లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ నిపుణులు తయారుచేసిన రీసర్చ్ లో ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఎన్నో ముఖ్యమైన కారణాలను వెల్లడించింది.
Health Jan 27, 2022, 4:43 AM IST
Corona Vaccine:హమ్మయ్యా ఇక నేను కరోనా నుంచి బయటపడినట్టే.. కరోనా ఎన్ని సార్లు సోకినా నాకేం కాదు. ఎందుకంటే నేను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాగా.. అని అనందంతో తబ్బుబ్బయ్యే వారికి షాకింగ్ న్యూస్.. ఎందుకంటే..
Lifestyle Jan 25, 2022, 4:00 PM IST
కరోనా నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జగన్ సర్కార్ సమర్దవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
Andhra Pradesh Jan 14, 2022, 11:01 AM IST
అత్త నిత్యం తిడుతుందని ఆగ్రహించిన అల్లుడు… అత్తను హత్య చేశాడు ఆ తరువాత టీకా వేసుకోవడం వల్లే అస్వస్థతకు గురై మరణించిందని బంధువులను నమ్మించాడు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా ఒంటిమీద గాయాలు కనిపించడంతో గ్రామస్తులు నిలదీయగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి మండలం నాగపూర్ లో చోటుచేసుకుంది.
Telangana Jan 13, 2022, 7:11 AM IST
దేశంలో కరోనా (corona) కేసులు పెరుగుతున్నాయి. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారీ ఇప్పటికీ మనుషులని వదలడం లేదు. మన దేశంలో 2020లో మొదటి వేవ్ (first wave), 2021లో రెండో వేవ్ (second wave)దేశాన్ని పట్టిపీడించాయి. ఈ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఎందరో మంది నిరుద్యోగులయ్యారు. చాలా మంది ఉపాధి కోల్పొయారు. గత రెండు వేవ్ ల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి అలాంటి పరిస్థితులు ఎదురుకావద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
Coronavirus Jan 11, 2022, 2:30 PM IST
Novak Djokovic arrested: వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్, సెర్బియా ఆటగాడు నోవాక్ జొకోవిచ్ కు మళ్లీ ఎదురుదెబ్బ..? న్యాయస్థానంలో అతడికి అనుకూల తీర్పు వచ్చినా ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం అతడిని వదలడం లేదు.
Cricket Jan 10, 2022, 4:28 PM IST
కోవిడ్ -19 (covid- 19) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ (vaccination) ప్రక్రియ వేగవంతం చేసింది. ఇటీవలే దేశ ప్రజలకు 150 కోట్లు కరోనా (corona) వ్యాక్సిన్ డోసులు అందాయి. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ (pm narendra modi) రెండు రోజుల కిందట ప్రకటన చేశారు. వ్యాక్సిన్ అందించడం వల్ల కరోనా సోకకుండా ఉంటుంది. ఒక వేళ సోకినా స్వల్ప లక్షణాలు, స్వల్ప తీవ్రత ఉండే అవకాశం ఉంది. హాస్పిటల్లో (hospital) చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత మందికి త్వరగా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందరికీ వ్యాక్సిన్ వేయడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగి కరోనాను తట్టుకునే శక్లి లభిస్తుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
Coronavirus Jan 10, 2022, 10:26 AM IST
ఈ ఏడాదిలో ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ఇంకా ప్రకటించలేదు.
NATIONAL Jan 7, 2022, 5:32 PM IST