జార్ఖండ్ లో కుప్పకూలిన బొగ్గు గని ఇవాళ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులు ఈ ఘటనలో చిక్కుకున్నారు.
NATIONAL Jun 9, 2023, 3:48 PM IST
తన భార్య, పిల్లలను విదేశాలకు వెళ్లకుండా ఆపడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు.
NATIONAL Jun 6, 2023, 4:53 AM IST
బొగ్గు గని డీలిమిటేషన్ విషయంలో పాకిస్థాన్లోని దర్రా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో సన్నీఖేల్, జర్గున్ ఖేల్ తెగల మధ్య జరిగిన ఘర్షణలో 15 మంది మరణించారు.
INTERNATIONAL May 16, 2023, 8:28 AM IST
మేడే వేడుకలు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులపై ఘనంగా నిర్వహించారు.
Telangana May 1, 2023, 3:58 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన బిడ్డింగ్లో తాము పాల్గొంటామని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh Apr 12, 2023, 4:44 PM IST
సింగరేణి బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు జంగ్ సైరన్ ఊదారు.
Telangana Apr 8, 2023, 2:33 PM IST
అత్యంత వేగంగా స్వదేశంలో 100 వికెట్లు తీసిన భారత బౌలర్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఉమేశ్ యాదవ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉమేశ్ యాదవ్ వ్యక్తిగత జీవితంలో రెండు భిన్నమైన అనుభూతులను మిగిల్చింది. ఈ సిరీస్ మధ్యలో తండ్రిని కోల్పోయిన ఉమేశ్ యాదవ్, ఆఖరి టెస్టుకి ముందు రోజు ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఉమేశ్ యాదవ్ భార్య తాన్యా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మిగిలిన క్రికెటర్ల మాదిరిగా పెటర్నిటీ లీవ్స్ పెట్టకుండా కూతురు పుట్టిన తర్వాతి రోజు మ్యాచ్ ఆడేందుకు అహ్మదాబాద్కి వచ్చేశాడు ఉమేశ్ యాదవ్...
Cricket Mar 9, 2023, 2:16 PM IST
అదానీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అమెరికా రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్ విడుదల చేసిన రిపోర్టు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ మాత్రం గౌతమ్ అదానీకి మద్దతుగా నిలిచారు. ఆరోపణలు ఎవరైనా సులువుగా చేయవచ్చని అన్నారు. ఆరోపణలు అన్ని నిజాలు కావాలనేమీ లేదు కదా అని వివరించారు.
NATIONAL Mar 4, 2023, 8:21 PM IST
New Delhi: బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటివరకు రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి సౌమ్య చౌరాసియా, సూర్యకాంత్ తివారీ, ఆయన మామ లక్ష్మీకాంత్ తివారీ, ఛత్తీస్ గఢ్ కేడర్ ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్, మరో బొగ్గు వ్యాపారి సునీల్ అగర్వాల్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేసింది.
NATIONAL Feb 20, 2023, 1:43 PM IST
భారత సముద్ర జలాల్లో చమురు నిల్వల అన్వేషణకు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిగా చూస్తున్నాయని గ్లోబల్ రీసెర్చ్, కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ వుడ్ మెకింజీ వెల్లడించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఈ దిగ్గజ సంస్థలను ఎలా ఆకర్షించాయనే అంశంపై చర్చ మొదలైంది. ఆ విషయాలను, వుడ్ మెకింజీ రిపోర్టులోని విషయాలను స్థూలంగా చర్చిద్దాం.
NATIONAL Feb 17, 2023, 9:18 PM IST
బొగ్గు ఉపరితల గనిలో గ్యాస్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు.
Telangana Feb 4, 2023, 2:04 PM IST
హైదరాబాద్ : తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి గనులను టూరిస్ట్ స్పాట్స్ గా తీర్చిదిద్దేందుకు టిఎస్ ఆర్టిసి వినూత్న ప్రయత్నం చేస్తోంది.
Telangana Dec 28, 2022, 11:14 AM IST
సింగరేణిని ప్రైవేట్పరం చేస్తున్నారని విషప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేట్పరం చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
Telangana Dec 10, 2022, 4:54 PM IST
Hyderabad: సింగరేణిని ప్రయివేటీకరించబోమని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్... ఎస్సీసీఎల్ కు చెందిన నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తామని కేంద్రం లోక్ సభలో ప్రకటించడంపై మండిపడ్డారు.
Telangana Dec 9, 2022, 2:42 AM IST
తెలంగాణలోని బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ పార్లమెంట్ వేదికగా గళం వినిపించారు. వాటిని ప్రభుత్వ సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Telangana Dec 7, 2022, 4:35 PM IST