బొగ్గు గని కూలిపోవడంతో 12 మంది మైనర్లు దుర్మరణం చెందిన ఘటన పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో జరిగింది. దీనిపై బలుచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
INTERNATIONAL Mar 21, 2024, 7:59 AM IST
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. మోడీ హయాంలో పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పరుగు అందుకోవడానికి తీసుకున్న నిర్ణయాలను ఇందులో పేర్కొన్నారు. అంతకు ముందటి కాంగ్రెస్ దశాబ్ద కాలంలో ఆర్థిక వ్యవస్థ తీరును వివరించారు. ఈ శ్వేతపత్రానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ పేపర్ను తెచ్చింది.
NATIONAL Feb 19, 2024, 7:44 PM IST
ఫిబ్రవరి 2న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్లోకి ప్రవేశించింది. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి చంపాయ సోరెన్ రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు.
NATIONAL Feb 5, 2024, 4:21 PM IST
జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి తిరిగి రాంచీకి చేరుకున్నారు. సోమవారం శాసన సభలో బల ప్రదర్శన ఉన్న నేపథ్యంలో వారు తిరిగి రాంచీకి వెళ్లిపోయారు.
NATIONAL Feb 4, 2024, 11:24 PM IST
జార్ఖండ్లో గవర్నర్ నుంచి పిలుపు ఆలస్యం కావడంతో అధికార కూటమిలో ఆందోళనలు వెలువడ్డాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ముప్పు ఉన్నదని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి వారిని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే 43 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించింది.
Telangana Feb 2, 2024, 7:06 PM IST
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహాలో ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
NATIONAL Jan 10, 2024, 11:13 AM IST
లోక్ సభ ఎన్నికల్లో హంగ్ వస్తే మంచిదనే అభిప్రాయాల్లో బీఎస్పీ ఉన్నది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోకీ ప్రవేశం దక్కకపోవడంతో రేపు జరగబోయే పరిణామాలను ఈ రోజు ఊహించలేరంటూ మాయావతి షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
NATIONAL Jan 2, 2024, 8:51 PM IST
Singareni Elections : సాధారణ ఎన్నికలను తలపించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. భారీ పటిష్ఠ బందోబస్త్ మధ్య లెక్కింపు జరుగుతోంది. ఈ ఫలితాల్లో ఐఎన్టీయూసీ ముందంజలో ఉంది.
Telangana Dec 28, 2023, 1:00 AM IST
మిచౌంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో కుండపోతగా వర్షం పడింది. తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మధ్యప్రదేశ్లో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
Telangana Dec 6, 2023, 6:30 AM IST
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అవుతాయని, 70కి పైగా స్థానాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ చెబుతున్నది. ఒక వేళ ఎగ్జిట్ పోల్స్ నిజమైనా అంటే బీఆర్ఎస్ కేవలం 50 సీట్ల వద్దే నిలిచిపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం తమకు ఉన్నదని గులాబీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ కంఫర్టబుల్ మెజార్టీ సాధించకుంటే చాలు అని, బొటాబొటీ మెజార్టీ సాధించినా పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Telangana Elections Dec 1, 2023, 3:40 PM IST
లోక్ సభ ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, ప్రాంతీయ పార్టీలకే మంచి భవిష్యత్ ఉన్నదని ఆయన కామెంట్ చేశారు. దీంతో ప్రాంతీయ పార్టీల కూటమితో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆయన ఆలోచనపై మరోసారి చర్చ మొదలైంది.
Telangana Elections Nov 16, 2023, 5:24 PM IST
దక్షిణ చైనాలోని బొగ్గు గనిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. కన్వేయర్ బెల్ట్కు మంటలు అంటుకోవడంతో దాంట్లో చిక్కుకుని మృతి చెందినట్లు తేలింది.
INTERNATIONAL Sep 25, 2023, 2:45 PM IST
పెద్దపల్లి : సింగరేణి బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతిచెందగా మరో కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
Telangana Aug 18, 2023, 2:58 PM IST
మోడీ ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాసంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ చర్చలో పాల్గొన్నారు.
NATIONAL Aug 10, 2023, 12:58 PM IST
రాజస్థాన్లోని మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. భిల్వారా జిల్లా కోత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికను బొగ్గు కొలిమిలో దహనం చేశారు.
NATIONAL Aug 3, 2023, 11:12 AM IST