యూపీలో వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లింలు వేధింపులకు గురయ్యారని, రైతులు అల్లాడుతున్నారని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
NATIONAL Jun 20, 2023, 3:00 AM IST
2024 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీని ఓడించవచ్చునని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇందుకు వెనుకబడిన తరగతులు, దళితులు, మైనార్టీలపై దృష్టి పెట్టుకోవాలని వివరించారు. యూపీలో 80 మందిని ఓడించడమే నినాదంగా పెట్టుకోవాలని చెప్పారు.
NATIONAL Jun 17, 2023, 3:11 PM IST
Lucknow: ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో రాజకీయ ప్రతిస్పందనలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ నాయకత్వంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
NATIONAL Jun 7, 2023, 7:36 PM IST
ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు, బీజేపీ మాజీ నేత అమీర్ రజా హుస్సేన్ అనారోగ్యంతో చనిపోయారు. గుండె సంబంధిత వ్యాధితో ఆయన మరణించారని కుమారుడు గులాం అలీ అబ్బాస్ తెలిపారు.
NATIONAL Jun 5, 2023, 7:00 AM IST
ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్కు ఉత్తరప్రదేశ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బాధ్యతలు అప్పగించడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.
NATIONAL Jun 2, 2023, 5:44 AM IST
Asad Ahmed Encounter: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాఫియా డాన్, షార్ప్ షూటర్ అసద్ అహ్మద్ ఎన్కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో అసద్ ఎన్కౌంటర్పై సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
NATIONAL Apr 13, 2023, 6:20 PM IST
Kanpur: బీజేపీ ప్రజలకు అన్యాయం చేస్తోందనీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఘోర ఓటమి తప్పదని అఖిలేష్ యాదవ్ అన్నారు. కాన్పూర్ పర్యటన సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీపై ప్రజలు అసంతృప్తిలో ఉన్నారన్నారు. లోక్ సభలో పెనుమార్పులు కనిపిస్తాయనీ, యూపీలో బీజేపీ ఓడిపోతుందన్నారు.
NATIONAL Apr 2, 2023, 11:27 AM IST
కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేదని అలాంటి చోట్ల బీజేపీతో ప్రాంతీయ పార్టీలే పోరాడుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.
NATIONAL Mar 19, 2023, 12:29 PM IST
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ రోజు సాయంత్రం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఆమె నివాసంలో సమావేశమయ్యారు. 2024కు ముందే కొత్త ఫ్రంట్ ఏర్పడుతుందని అఖిలేశ్ యాదవ్ ఆ తర్వాత ప్రకటించారు. ఈ నెల 23వ తేదీన మమతా బెనర్జీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను కలువబోతున్నారు.
NATIONAL Mar 17, 2023, 8:08 PM IST
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ రోజు పశ్చిమ బెంగాల్ చేరారు. బెంగాల్లో సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాలకు నేతృత్వం వహించడానికి అఖిలేశ్ యాదవ్ కోల్కతా చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం కాబోతున్నారు.
NATIONAL Mar 17, 2023, 4:28 PM IST
గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి రిగ్గింగ్ చేసి తమ పార్టీ అభ్యర్థులను ఓడిపోయేలా చేసిందని ఆరోపించిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో "రాజ్యాంగాన్ని రక్షించడానికి" ఓటు వేయాలని ప్రజలను కోరారు.
NATIONAL Mar 14, 2023, 2:00 AM IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విరుచుకపడ్డారు. బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అనుసరించిన బాటలోనే బీజేపీ కూడా నడుస్తోంది. సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ ఇలా అన్నీ కాంగ్రెస్ సూచనల మేరకే బీజేపీ నడుస్తుందని అన్నారు.
NATIONAL Mar 12, 2023, 6:54 AM IST
లోక్సభ ఎన్నికల్లో యూపీలో పోటీ హోరాహోరీగా సాగుతోంది. సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ నుంచి కాంగ్రెస్ వరకు అందరి స్వరం బీజేపీతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో అమేథీలోనూ తన అభ్యర్థిని బరిలోకి దించాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సూచించారు.
NATIONAL Mar 7, 2023, 12:36 AM IST
Lucknow: ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తుందని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ తో ముందస్తు పొత్తును కొట్టిపారేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో పోటీ చేస్తామనీ, దీనికి సంబంధించిన వ్యూహ రచనలు కొనసాగుతున్నాయని ఎస్పీ వర్గాలు తెలిపాయి.
NATIONAL Mar 5, 2023, 4:43 AM IST
విభజన శక్తులకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరులో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎవరు నాయకత్వం వహిస్తారో ? ఎవరు ప్రధానమంత్రి అవుతారో ? తాను ఎప్పుడూ చెప్పలేదని ఖర్గే అన్నారు.
NATIONAL Mar 1, 2023, 10:56 PM IST