గత పదిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పూణే నగరంలోని సహకారనగర్ ప్రాంతంలో గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. అగ్నిమాపకశాఖ, పోలీసులు వచ్చి శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు.
NATIONAL Sep 26, 2019, 8:28 AM IST
దేశ వాణిజ్య రాజధాని ముంబైపై వరుణుడు ఏమాత్రం కరుణ చూపడం లేదు. గత శుక్రవారం మొదలైన వర్షాలు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.
NATIONAL Jul 2, 2019, 12:05 PM IST
ఆదివారం గోడ కూలి 15 మంది వలస కూలీలు మరణించిన ఘటన మరచిపోకముందే పుణేలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
NATIONAL Jul 2, 2019, 7:23 AM IST
మహారాష్ట్ర రాజధాని ముంబై వర్షాలకు అతలాకుతలమైంది. ముంబైలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో గల పింప్రివాదలో ప్రహారీగోడ కూలి 13 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు.
NATIONAL Jul 2, 2019, 6:44 AM IST
పుణేలో గోడ కూలి 15 మంది అమాయకులు కూలిన దుర్ఘటన దర్యాప్తులో అనేక దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
NATIONAL Jun 30, 2019, 12:41 PM IST
మహారాష్ట్రలోని పూణేలో శనివారం ఉదయం గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. తొలుత 14మంది కన్నుమూయగా.. ఇప్పుడు వారి సంఖ్య 17కి చేరింది. ఈ విషాదకర సంఘటనపై స్థానిక జిల్లా కలెక్టర్ స్పందించారు.
NATIONAL Jun 29, 2019, 8:27 AM IST
గోడకూలి 14మంది చనిపోయిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
NATIONAL Jun 29, 2019, 7:28 AM IST
ఒడిశాలోని డెంకనాల్ జిల్లా అళాసువా ప్రాంతంలో రైస్ మిల్లు ప్రహరీ గోడ కూలి నలుగురు ఆదివారం నాడు మృతి చెందారు. ఈ ప్రహరీగోడ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు.
NATIONAL Jun 9, 2019, 11:46 AM IST
కరీంనగర్ జిల్లా ఆశోక్ నగర్లో అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఒకరి మృతి చెందారు.ఆరుగురు తీవ్ర గాయపడ్డారు.
Telangana May 10, 2019, 4:33 PM IST
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో బుధవారం నాడు జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటు చేసుకొంది. గోడ కూలిన ఘటనలో పిల్లి రాములమ్మ మృతి చెందింది.
Andhra Pradesh assembly Elections 2019 Mar 27, 2019, 6:02 PM IST
ఇటీవల ఏపీలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh Mar 2, 2019, 11:20 AM IST
కూకట్పల్లి న్యూ సెంచరీ స్కూల్లో షెడ్డు కూలి ఇద్దరు విద్యార్ధులు
Telangana Aug 3, 2018, 10:38 AM IST