ఎన్నికల వేళ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైసిపి అదినేతకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు టిడిపి చీఫ్.
Andhra Pradesh Feb 19, 2024, 11:30 AM IST
'సిద్దం' సభలతో ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలంటూ సవాల్ విసిరారు.
Andhra Pradesh Feb 18, 2024, 3:06 PM IST
కుర్చీని మడతపెడితే... ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు., అయితే ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఈ డైలాగ్ వాడి వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చారంటే ఏపీ రాజకీయాలు ఎంత వాడివేడిగా వున్నాయో అర్థమవుతుంది. .
Andhra Pradesh Feb 16, 2024, 9:01 AM IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని చేసిన ఆరోపణలకు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే విజయవాడలో సెక్స్ రాకెట్ సాగుతోందని... ఆ కథేంటో త్వరలో బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేసారు.
Andhra Pradesh Feb 16, 2024, 7:16 AM IST
ఎన్నికల వేళ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టిన వైసిపి ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల పలు ప్రశ్నలు సంధించారు.
Andhra Pradesh Feb 14, 2024, 7:14 AM IST
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. అనేక అడ్డంకులు దాటుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం నుండి మరో ట్రైలర్ విడుదల చేశారు.
Entertainment Feb 14, 2024, 6:51 AM IST
2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఇందులో రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు.
Andhra Pradesh Feb 7, 2024, 9:41 AM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకూడదని అన్నారు. మనపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వం ఉంటేనే మన ప్రయోజనాలు పట్టించుకుంటారని జగన్ తెలిపారు.
Andhra Pradesh Feb 6, 2024, 5:11 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పించిందని టిడిపి నాయకులు ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభంవేళ గవర్నర్ ప్రసంగం నిజాలకు దూరంగా వుందన్నారు.
Andhra Pradesh Feb 5, 2024, 1:55 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసారో అసెంబ్లీ వేదికగా వివరించారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
Andhra Pradesh Feb 5, 2024, 12:44 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం తెలంగాణ కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుతర్వాత అమలుచేసిన ఓ పథకాన్ని జగన్ ఎన్నికలకు ముందే అమలు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
Andhra Pradesh Jan 28, 2024, 3:58 PM IST
వైసిపి 175 సీట్లు గెలవడం కాదు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో గెలవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుందని గంటా పేర్కొన్నారు.
Andhra Pradesh Jan 28, 2024, 2:57 PM IST
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న షర్మిల సామాన్య ప్రజలతో కలిసి ఆర్టిసి బస్సులో ప్రయాణించారు.
Andhra Pradesh Jan 23, 2024, 1:13 PM IST
Ayodhya Ram Mandir: అయోధ్యలోని నూతనంగా నిర్మించిన మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం నాడు రామ్ లలా ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra Pradesh Jan 23, 2024, 5:36 AM IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు దేవుడని ... శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించినట్లే ఈయన కులమతతేేడాలు లేకుండా జీవించేందుకు జగనన్న కాలనీలు నిర్మించాడని ఓ మహిళ పేర్కొంది.
Andhra Pradesh Jan 18, 2024, 2:53 PM IST