కూకట్పల్లి కాల్పుల ఘటనపై స్పందించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. దుండగులు రూ.5 లక్షలతో పరారయ్యారని ఆయన తెలిపారు. ఇది పాత నేరస్తుల పనేనన్న సజ్జనార్.. ఇద్దరు దుండగులు 25-30 మధ్య వయసులోపువారేనని చెప్పారు.
Telangana Apr 29, 2021, 3:59 PM IST
కార్లు అద్దెకు తీసుకుని విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు.
Telangana Apr 10, 2021, 7:49 AM IST
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని అన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించాలని సీపీ కోరారు
Telangana Apr 9, 2021, 6:11 PM IST
హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటలు, టీజర్లు రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు రెట్టించాయి.
Entertainment Mar 19, 2021, 7:55 PM IST
మహిళా దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు హల్చల్ చేస్తున్నారు. పలు ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తున్నారు. `నారిసేనగ్లోబల్` సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు విస్తరించిన సందర్భంగా మహిళలకు అందించిన అవార్డు ఫంక్షన్లో రామ్చరణ్ భార్య ఉపాసన గెస్ట్ గా సందడి చేయగా, ఉమెన్ ఎంపావర్మెంట్ కోసం రాశీఖన్నా రన్ నిర్వహించారు.
Entertainment Mar 7, 2021, 2:58 PM IST
అరెస్టైన వారి నుండి 42 మొబైల్స్, 2 ల్యాప్ టాప్ లు 900 స్క్రాచ్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 10 ఆధార్ కార్డులు, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకొన్నట్టుగా ఆయన తెలిపారు. నిందితులు ఇప్పటివరకు రూ. 2 కోట్లను ప్రజల నుండి వసూలు చేశారన్నారు.
Telangana Mar 1, 2021, 4:55 PM IST
బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిఘా వ్యవస్థ విఫలమైందని.. అందుకే దేశంలోకి ఇతర దేశాల వారు వస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంపీ అరవింద్కి పిచ్చి కుక్క కరిచిందని షకీల్ ధ్వజమెత్తారు.
Telangana Feb 23, 2021, 8:26 PM IST
బోధన్ పాస్పోర్ట్ స్కాంలో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ మంగళవారం మీడియాకు వివరించారు.
Telangana Feb 23, 2021, 6:59 PM IST
పాస్పోర్టుల జారీలో పోలీసు అధికారుల పాత్రపై కూడ దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.పాస్పోర్టులు సీజ్ చేసి విచారించడంతో బోధన్ లింకు బయటకు వచ్చిందని ఆయన తెలిపారు.
Telangana Feb 22, 2021, 4:08 PM IST
సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన భద్రత మాసం కార్యక్రమంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రోడ్డు ప్రమాదంలో తాను ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు చెప్పారు.
Telangana Feb 17, 2021, 2:03 PM IST
తనపై వ్యక్తిగత విమర్శలకు దిగి.. ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి తెస్తే.. తాను ఎవరినైనా చంపేస్తానంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Feb 5, 2021, 7:40 AM IST
కేవలం ఓ నటుడు గానే కాకుండా మానవతవాదిగానూ మెగాస్టార్ చిరంజీవికు పేరుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్న ఆపదలో ఉన్న సరే వారికి తనవంతు సాయం అందిస్తుంటారు చిరు. ఇప్పటికే అయన బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లను ఏర్పాటు చేసి చాలా సేవలని అందిస్తున్నారు.
Entertainment Feb 3, 2021, 3:50 PM IST
ఖచ్చితమైన సమాచారం మేరకు దొంగలను అరెస్ట్ చేశఆమని ఆయన తెలిపారు. దొంగతనం చేసిన వారి దగ్గర నుంచి మెటీరియల్ కొనేవారిని కూడా అరెస్ట్ చేశామన్నారు..
Telangana Jan 13, 2021, 3:34 PM IST
ప్రతి రోజూ 10 నుండి 15 ట్రక్కుల్లో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.బహదూర్పుర పోలీస్ స్టేషన్ ముందు నుండి ఆవులను తరలిస్తున్న ఫోటోను రాజాసింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఈ పోస్టును ఆయన పోస్టు చేశారు.
Telangana Jan 7, 2021, 1:10 PM IST
వినియోగదారులను మాటల్లో పెట్టి నకిలీ ఇన్సూరెన్స్ తీసుకొనేలా ఒప్పిస్తారు. ఈ మాటలను నమ్మి ఇన్సూరెన్స్ తీసుకొంటే మోసపోయినట్టేనని సజ్జనార్ తెలిపారు.
Telangana Jan 5, 2021, 4:49 PM IST