ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్ తిరిగి చేపట్టే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రాజెక్ట్కు విరాళాలు ఇచ్చిన దాతలు వెనక్కి తీసుకోవచ్చని ఆయన తెలిపారు
Andhra Pradesh Nov 28, 2020, 5:40 PM IST
ఈ ఉదయం 11 గంటల 45 నిమిషాలకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Andhra Pradesh Nov 28, 2020, 4:52 PM IST
టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామి వారికి భక్తులు సమర్పించిన ఆస్తులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేశారు
Andhra Pradesh Nov 28, 2020, 4:23 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు ప్రభుత్వం కొత్త ఛైర్మన్ను నియమించింది. మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh Oct 28, 2020, 5:07 PM IST
తిరుమలలో డిక్లరేషన్ ను టీటీడీ సరిగా అమలు చేయడం లేదని దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు శుక్రవారం విచారించింది
Andhra Pradesh Oct 16, 2020, 3:28 PM IST
కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి కరోనా కలకలం రేపింది.
Andhra Pradesh Oct 15, 2020, 8:38 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) 27వ ఈఓగా డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు.ఇవాళ ఉదయం అలిపిరి నుంచి నడకదారిలో తిరుమలకి చేరుకున్నారు.
Andhra Pradesh Oct 10, 2020, 2:42 PM IST
డిక్లరేషన్ పై జగన్ కి సంతకం చేయటం ఇష్టం లేదని తిరుమలలో ఎన్నో ఏళ్ల నుంచి ఆచరిస్తున్న విధానాన్ని మారుస్తారా? అని టిటిడి ఛైర్మన్ ను కళా నిలదీశారు.
Andhra Pradesh Sep 20, 2020, 10:59 AM IST
తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను అనలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని ఆయన ఆరోపించారు
Andhra Pradesh Sep 19, 2020, 8:55 PM IST
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫైరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఆయన ఆరోపించారు.
Andhra Pradesh Sep 18, 2020, 6:07 PM IST
రూ. 50 కోట్లు రద్దైన నగదు నోట్లు టీటీడీ వద్దే ఉన్నాయి. వీటిని మార్చేందుకు ఆర్బీఐతో సంప్రదించాలని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామన్నారు. ఎక్కువ వడ్డీకి బంగారం డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.
Andhra Pradesh Aug 28, 2020, 2:28 PM IST
ప్రస్తుతం 12 వేల టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే వెసులుబాటును కల్పించామని ఆయన చెప్పారు. గతంలో 9 వేల టిక్కెట్లు ఆన్ లైన్ లో, మూడు వేల టిక్కెట్లను ఆఫ్ లైన్ లో ఇచ్చేవారు.
Andhra Pradesh Jul 31, 2020, 1:43 PM IST
తిరుమల దర్శనాలపై టిటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సెగ తగులుతోంది. కోరనా వ్యాపిస్తున్న నేపథ్యంలో దర్శనాలను కొనసాగించడంపై రమణదీక్షితులు అభ్యంతరం చెప్పగా, తాజాగా హెచ్చార్సీ నివేదిక కోరింది.
Tirupathi Jul 17, 2020, 8:52 AM IST
దీనిపై టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం నాడు స్పందించారు. బహిరంగంగా విమర్శలు చేయడం సరైందికాదన్నారు. రమణ దీక్షితులతో చర్చించాలని అధికారులను ఆదేశిస్తామన్నారు.
Andhra Pradesh Jul 16, 2020, 3:09 PM IST
జగన్ చుట్టూ కోటరీ చేరిందని, వారు జగన్ ని వేరే ఎవ్వరితో కలవనివ్వకుండా చూస్తున్నారని, అన్నిటికి అడ్డు పడుతున్నారని అన్నారు. రఘురామకృష్ణంరాజు ఈ కామెంట్స్ చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయమై చాలా చర్చలే జరుగుతున్నాయి.
Andhra Pradesh Jul 6, 2020, 5:15 PM IST