Inspiration Cricket : 2007 వన్డే ప్రపంచ కప్ నుండి భారత్ అవుట్ అయిన తర్వాత సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ గురించి ఆలోచించారు. అతని హీరో వీవ్ రిచర్డ్స్ నుండి 45 నిమిషాల పాటు ఫోన్ కాల్, అతని సోదరుడు అజిత్ ప్రోత్సాహం అతని మనసు మార్చుకుని, 2011 లో తన ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోవడానికి దారితీసింది. ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: Inspiration Cricket : సచిన్ రిటైర్మెంట్ను వీవ్ రిచర్డ్స్ ఎలా ఆపారో తెలుసా?
Telugu news live updates: Inspiration Cricket : సచిన్ రిటైర్మెంట్ను వీవ్ రిచర్డ్స్ ఎలా ఆపారో తెలుసా?

కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు దిగింది. భారత్ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Inspiration Cricket : సచిన్ రిటైర్మెంట్ను వీవ్ రిచర్డ్స్ ఎలా ఆపారో తెలుసా?
India pakistan tensions: భారత్ దెబ్బకు పాకిస్తాన్ లో క్రికెట్ బంద్ !
India pakistan tensions: భారత్ దెబ్బతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అన్ని దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లను నిలిపివేసింది. సీఎస్ఎల్ సస్పెండ్ అయిన తర్వాత ఇది జరిగింది. దీంతో పాకిస్తాన్లో బంగ్లాదేశ్ రాబోయే టీ20 సిరీస్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
పూర్తి కథనం చదవండిVishal: వేదికపై స్పృహ తప్పు పడిపోయిన హీరో విశాల్.. ఏమైంది?
Tamil actor Vishal fainted on stage:విల్లుపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళ నటుడు విశాల్ అకస్మాత్తుగా వేదికపై స్పృహ కోల్పోయారు. దీంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
పూర్తి కథనం చదవండిటీవీఎస్ నుంచి కొత్తగా సీఎన్జీ, ఈవీ స్కూటర్లు: ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలుసా?
దశాబ్దాలుగా దేశ ప్రజల ఫేవరేట్ కంపెనీగా కొనసాగుతున్న టీవీఎస్ కంపెనీ నుంచి త్వరలో మరో కొన్ని అప్డేటెడ్ వెహికల్స్ రానున్నాయి. మైలేజ్ ఎక్కువగా ఇచ్చే సీఎన్జీ, ఈవీ స్కూటర్లతో పాటు ఈవీ బైక్స్ కూడా త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. వాటికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం ఇక్కడ ఉంది.
పూర్తి కథనం చదవండిOperation Sindoor: మళ్లీ కాల్పులు జరిపితే పాక్ ఉండదు.. భారత్ మాస్ వార్నింగ్
Operation Sindoor: పాకిస్థాన్ కు భారత్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ కాల్పులు జరిపితే పాక్ వుండదంటూ భారత నౌకా దళం హెచ్చరించింది.
పూర్తి కథనం చదవండిOperation Sindoor: ఆపరేషన్ సింధూర్ తో పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ చేపట్టిన ఖచ్చితమైన దాడుల్లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలకు పెద్ద నష్టం వాటిల్లిందని ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా భారత ఆర్మీ సంబంధిత వివరాలు పంచుకుంది.
పూర్తి కథనం చదవండిMaruti Alto K10: కేవలం రూ.6,000 ఈఎంఐతో ఈ కారు సొంతం చేసుకోండి
Maruti Alto K10: తక్కువ ధరకే కారు కొనాలనుకుంటున్నారా? అయితే మారుతి ఆల్టో K10 మీకు పర్ఫెక్ట్ కారు. ఇప్పటికిప్పుడు ఈ కారును మీరు సొంతం చేసుకోవాలంటే నెలకు రూ.6,000 EMI కడితే చాలు. ఈ కారు ధర, ఫీచర్స్ గురించి పూర్తి వివరాలు ఇవిగో.
పూర్తి కథనం చదవండిIndia pakistan tensions: ఉగ్రవాదం అంతం కోసం ఆపరేషన్ సింధూర్.. అప్పుడే పూర్తి కాలేదు.. : భారత ఆర్మీ
India pakistan tensions: పాకిస్తాన్తో చర్చలు కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) తిరిగి తీసుకోవడం, ఉగ్రవాదుల అప్పగింతలపైనే జరుగుతాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఇటీవల జరిగిన సమావేశంలో మోడీ ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించినట్లు వెల్లడించాయి.
పూర్తి కథనం చదవండిస్కూటర్ కొనాలంటే ఇదే మంచి టైం: సుజుకి వాహనాలపై అదిరిపోయే సమ్మర్ ఆఫర్లు
Suzuki Summer Offers: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కంపెనీ తన 2025 స్కూటర్లు, బైక్లపై ప్రత్యేకమైన సమ్మర్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో రూ.5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ఉచిత 10 సంవత్సరాల వారంటీ వంటి అనేక ఆఫర్లు ఉన్నాయి. అంతేకాకుండా సింపుల్ ఫైనాన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
పూర్తి కథనం చదవండిOperation Sindoor: ఆపరేషన్ సింధూర్తో భారత్ సక్సెస్.. నెక్స్ట్ టార్గెట్ పీవోకేను తిరిగి తీసుకోవడమే
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సైనిక, రాజకీయ, వ్యూహాత్మకంగా మానసిక విజయాలు సాధించింది. తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి పొందడమేనని భారత్ స్పష్టం చేసింది.
పూర్తి కథనం చదవండిIndia pakistan tensions: పీవోకేతో పాటు ఉగ్రవాదులను అప్పగించాల్సిందే.. : పీఎం మోడీ
India pakistan tensions: పాక్తో చర్చలు కేవలం పీఓకేతో పాటు ఉగ్రవాదుల తిరిగి అప్పగించే విషయంలోనే ఉంటాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఎవరి జోక్యం అవసరం లేదని తెలిపారు.
పూర్తి కథనం చదవండిInjuries: గాయాలను కూడా ఆహారంతో తగ్గించొచ్చని తెలుసా? శాస్త్రవేత్తలే చెబుతున్నారు
Injuries: మీరు తరచూ రన్నింగ్ చేస్తుంటారా? లేదా మీరు రన్నరా? అయితే అప్పుడప్పుడు గాయాలవుతుంటాయి కదా.. వాటిని మీరు మెడిసన్ ద్వారా కాకుండా ఫైబర్, ఫ్యాట్ ఉన్న ఆహారాలు తినడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ విషయంపై ఇటీవల సైన్టిస్టులు కనిపెట్టిన విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిMurali Naik: దేశ రక్షణలో ప్రాణత్యాగం.. మురళి నాయక్ కుటుంబానికి ఏపీ సర్కారు అండ.. రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా
Murali Naik: దేశరక్షణలో వీర మరణం పొందిన జవాను మురళి నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి, 300 గజాల నివాస స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
Miss World 2025: నాగార్జున సాగర్ కు మిస్ వరల్డ్ కంటెస్టంట్స్.. ఇంకా ఏ ప్రాంతాలను సందర్శించనున్నారో తెలుసా?
Miss World 2025: హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ గ్రాండ్ ప్రారంభం అయింది. శాంతి, ఐక్యతకు తెలంగాణ నుండి ప్రపంచానికి సందేశం ఇవ్వడంతో పాటు రాష్ట్ర టూరిజానికి మరింత ఉత్సాహం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి పలు లక్ష్యాలతో తెలంగాణ సర్కారు ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది.
పూర్తి కథనం చదవండిTelangana police: హైదరాబాద్ అలర్ట్.. డ్రోన్లు, పారా-గ్లైడర్, మైక్రో-లైట్ విమానాలపై నిషేధం
Telangana police: భద్రతా కారణాల నేపథ్యంలో హైదరాబాద్లో డ్రోన్లు, పారా-గ్లైడర్లు ఎగరవేయడంపై నగర పోలీసులు నిషేధం విధించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర రాజధానిలో మరింత నిఘా పెంచారు.
బ్రహ్మోస్ క్షిపణి కేంద్రం లాంఛ్, శత్రువులకి వార్నింగ్!
లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. రక్షణ మంత్రి, సీఎం యోగి కలిసి ఆవిష్కరించారు. దీంతో దేశం సైనికంగా మరింత బలోపేతం కానుంది.
పూర్తి కథనం చదవండిఅజయ్ దేవగణ్ vs అక్షయ్ కుమార్: ఎవరి ఆస్తులు ఎక్కువ? హిట్స్, ఫ్లాప్స్ లెక్కలు
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ సినిమాలు, సంపద, కెరీర్ పోలిక. బాక్సాఫీస్ వద్ద నిజమైన బాద్షా ఎవరు? ఇలాంటి క్రేజీ విషయాలను ఇందులో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఉదయాన్నే నీళ్ళు తాగితే మీ శరీరంలో వచ్చే మార్పులివే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్ళు తాగడం చాలా మందికి అలవాటు. ఇది మంచిదని అందరికీ తెలుసు. కానీ ఇలా నీళ్ళు తాగితే మన శరీరంలో ఏమేం మార్పులు జరుగుతాయో చాలా మందికి తెలియదు. ఉదయాన్నే నీళ్ళు తాగితే శరీరంలో జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిHyderabad: హార్వర్డ్ వర్సిటీలో హైదరాబాద్ మెట్రోపై కేస్ స్టడీ.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్కు మరో గౌరవం లభించింది. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించి, హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) మెట్రో ప్రాజెక్ట్లలో ఇది ఒకటిగా గుర్తించింది.
Kia: కియా కార్లపై భారీ ఆఫర్లు! మూడు మోడల్స్పై రూ.45,000 వరకు డిస్కౌంట్
Kia: కియా కారు కొనాలనుకొనే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. కియా కంపెనీ తన సెల్టోస్, సోనెట్, కేరెన్స్ మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ప్రకటించింది. ఇందులో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్లు కూడా ఉన్నాయి. కియా ప్రకటించిన ఆఫర్ల గురించి డీటైల్డ్ గా ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి