
మీ అంత సంస్కార హీనులం కాదు, దిగజారకండి: చంద్రబాబుకు మంత్రి బొత్స వార్నింగ్
మంచి, మర్యాద, గౌరవం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు ఉదయం సభానాయకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను నా అనుభవం అంతలేదు నీ వయస్సు అంటూ ప్రశ్నించడం సబబా అని నిలదీశారు. అలా అనడానికి చంద్రబాబుకు ఎవరు హక్కు ఇచ్చారని నిలదీశారు.
తమాషాగా ఉందా, జగన్ పై ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు
ఇష్టం వచ్చినట్లు అసత్యాలు చెప్తే సరిపోతుందా అంటూ ధ్వజమెత్తారు. ఆ పెద్దమనిషి ఈ పెద్దమనిషి అంటున్నావ్ నిన్ను చిన్నమనిషి అనాలా అంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాన్ని హేళన చేస్తావా అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. గాడిదలు కాసావా అంటూ తనను అవమానిస్తావా అంటూ రెచ్చిపోయారు. తమాషాగా ఉందా అంటూ నిలదీశారు. మీరు ఏమంటే దానికి తాము పడాలా.
చంద్రబాబు రూపాయి ఇవ్వలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తావా: వైయస్ జగన్ సవాల్
2014 నుంచి 2019 వరకు అంటే ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా సున్నా వడ్డీ పథకం కింద రైతులకు ఇవ్వలేదన్నారు. రికార్డులు రప్పిస్తానని జగన్ స్పష్టం చేశారు. మనిషిగా ఇన్ని అబద్దాలు ఆడుతారా అంటూ నిలదీశారు. రూపాయి ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేసి పోతారా అంటూ చంద్రబాబుపై నిప్పులుచెరిగారు ముఖ్యమంత్రి వైయస్ జగన్.
నా పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టారు, చివరికి నేనే అమలు చేస్తున్నా: సీఎం జగన్
మరోవైపు రైతుల ఆత్మహత్యలు, మరణాలపై కూడా తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, ప్రమాదవశాత్తు మరణించినా వారిని ఆదుకునేందుకు రూ.7లక్షలు నష్టపరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై పడిపడి నవ్విన జగన్
గురువారం నాడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్ హాజరుకావడాన్ని టీడీపీ సభ్యులు తప్పుబట్టారు.
చంద్రబాబుకి పట్టిన గతే.. జగన్ కీ పడుతుంది.. మాణిక్యాలరావు
మాజీ సీఎం చంద్రబాబుకి పట్టిన గతే ప్రస్తుత సీఎం జగన్ కి కూడా పడుతుందని మాజీ మంత్రి మాణిక్యాలరావు జోస్యం చెప్పారు. ఏపీలో బీజేపీ బలాన్ని పెంచేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన కార్యక్రమంలో మాణిక్యాలరావు మాట్లాడారు.
ఆ ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్తేనే జగన్ కి ధన్యవాదాలు చెప్తా: చంద్రబాబు మెలిక
తాను సీఎం జగన్ ధన్యవాదాలు చెప్పే ప్రసక్తే లేదన్నారు. రైతు సదస్సుకు టీడీపీ వీరాంజనేయస్వామి హాజరైతే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ఒక ఎస్టీ ఎమ్మెల్యేను అలా అడ్డుకోవడం సరికాదన్నారు. నీతులు చెప్పడం కాదు మంచిని ఆచరించాలన్నారు. అంత దౌర్జన్యం పనికిరాదన్నారు.
జగన్! చంద్రబాబును వదలొద్దు, ఆయనతో మేం కలవం : బీజేపీ చీఫ్ కన్నా ఫైర్
మరోవైపు జగన్ పైనా సెటైర్లు వేశారు కన్నా లక్ష్మీనారాయణ. సీఎం జగన్ ఎవరితో స్నేహం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొదని సూచించారు.
నీసన్న బియ్యం సంగతి తేలుస్తా, నువ్వు తేల్చలేవ్: మంత్రి కొడాలి నాని, అచ్చెన్నాయుడుల ముచ్చట్లు
నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ సరదాగా పలకరించారు అచ్చెన్నాయుడు. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు.
నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు: చంద్రబాబు
అమరావతి: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైతే ఏపీ,తెలంగాణ రాష్ట్రాలు ఇండియా, పాకిస్తాన్ల మాదిరిగా మారే అవకాశం ఉందని గతంలో వైఎస్ జగన్ చెప్పారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తెలిపారు. కానీ,ప్రస్తుతం ఈ అభిప్రాయాన్ని జగన్ మార్చుకొన్నారని ఆయన గుర్తు చేశారు.
మాగుంట శ్రీనివాసులు, కేశినేని నానిలకు బంపర్ ఆఫర్: కీలక పదవులు కట్టబెట్టిన కేంద్రం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలకు ఎస్టిమేట్ కమిటీలో సభ్యత్వం కల్పించింది. ఎస్టిమేట్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 29 మంది ఎంపీలకు అవకాశం కల్పించింది కేంద్రం. అయితే వారిలో ఇద్దరు ఏపీకి చెందిన ఎంపీలు కావడం విశేషం.
టీడీపీని బిజెపిలో విలీనం చేస్తాం: జెసి సంచలన వ్యాఖ్యలు
తాము ప్రస్తుతం కొత్తగా బీజేపీతో జతకట్టడం లేదని, గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామని, ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామని జెసి అన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే కాదు, ఏకంగా టీడీపీ మొత్తం బీజేపీతో కలిపిపోతుందని ఆయన అన్నారు.
కేసీఆర్ అడుగు ముందుకేశారు, కక్ష ఎందుకు: చంద్రబాబుపై జగన్ ధ్వజం
చంద్రబాబునాయుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే సమయంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో చంద్రబాబు గాడిదలు కాశారా అని ఆయన ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకి ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్ గా రోజాని నియమించారు.
ముందు మనల్ని మనం కడుక్కోవాలి జగన్ గారు... కేశినేని నాని
టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాహశీల్దార్ లావణ్య అరెస్టు: అజ్ఞాతంలోకి భర్త వెంకటేష్
లావణ్య అరెస్టుతో ఆమె భర్త వెంకటేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. వెంకటేష్ కూడా ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు. భార్య ఎసిబికి పట్టుబడగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వీఆర్వో అనంతయ్య ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో లావణ్య అక్రమాలు వెలుగు చూశాయి.
రూ. కోటి సుపారీ: రాంప్రసాద్ను చంపుతుంటే చూడాలని సత్యం ఇలా
ప్రముఖ వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. కిరాయి హంతకులకు కోటి రూపాయాలను చెల్లించినట్టుగా పోలీసులు విచారణలో తేల్చారు.
ఆమె ఉత్తమ తహశీల్దార్.. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే!
మరో అవినీతి తిమింగళం బయటపడింది. తీగలాగితే డొంక అంతా కదిలినట్లు.... ఓ వీఆర్వో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే... అతని ద్వారా తహశీల్దార్ బండారం బయటపడింది.
ప్రముఖ బెంగాల్ టీవీ సీరియల్ నటి స్వస్తికా దత్త పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ డ్రైవర్ ని అరెస్ట్ చేశాడు.
పోసానికి ఆపరేషన్ వికటించిందా..?
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే..
'RX100' హీరో సినిమా కొనేవాళ్లేలేరా..?
'RX100' సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకున్నాడు హీరో కార్తికేయ.. సైలెంట్ గా వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్ట్రాంగ్ గా సిద్దమైన రౌడీ హీరో
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా కలిసి నటించిన రెండవ చిత్రం డియర్ కామ్రేడ్ ఈ నెల 26న రిలీజ్ కానుంది. అయితే ఆ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ డోస్ పెంచేందుకు హీరో విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ గా సిద్దమయ్యాడు.
టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'సమ్మోహనం' సినిమాలో హీరోయిన్ అదితిరావ్ మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మరణించారు.
సాహో బ్యూటీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తండ్రి
సాహో సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానున్న సాహో బ్యూటీ మరోసారి పర్సనల్ విషయంతో హాట్ టాపిక్ గా మారింది. ఆమె లవ్ మ్యారేజ్ కి సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది చివరలో బేబీ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ లో గట్టి టాక్ వచ్చింది.
సినిమాలో బూతులుంటాయ్ కానీ.. రామ్ కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు.
హీరో సందీప్ కిషన్కు జీహెచ్ఎంసీ షాక్!
హీరో సందీప్ కిషన్ కి జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. అతడు హీరోగా నటిస్తోన్న 'నిను వీడను నీడను నేనే' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా..?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
దయచేసి నన్ను బ్యాన్ చేయండి.. కంగనా కామెంట్స్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా ప్రెస్ మీట్ లో ఓ విలేకరితో గొడవకి దిగింది. దీంతో మీడియా వర్గాలు ఆగ్రహించాయి. కంగనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ఆమెని బాయ్కాట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు.
హీరోయిన్ చెల్లి నోటి దురుసు, తలపట్టుకున్న నిర్మాతలు
వివాదాలను ఆరకండా రాజేస్తూ,వార్తల్లో నిలవటంలో కంగనా సోదరి రంగోలికి మించిన వాళ్లు లేరు. ఆమె సూటిగా ఎవరినైనా విమర్శించగలరు. తిట్టిపోయగలరు. తన అక్కపై ఈగ వాలకుండా సోషల్ మీడియాలో ఆమె చేసే హంగామా కొందరికి కామెడీగా అనిపిస్తే మరికొందరికి అరికాలి మంట తలకెక్కుతోంది. ఇప్పుడు ఏక్తాకపూర్ పరిస్దితి అలాగే ఉందిట. రిలీజ్ ముందు మీడియాను కంగనా కెలుక్కుంది..ఏదో సారి చెప్పి బుజ్జగిస్తూంటే , ఇప్పుడు రంగోలి తగులుకుంది.
చేయాల్సిందంతా చేశాం.. ధోనీ రనౌట్ కాకుంటే.. ఓటమిపై కోహ్లీ
ప్రపంచకప్ లో వరస విజయాలతో దూసుకెళ్లిన టీం ఇండియా చిరవకు సెమీ ఫైనల్స్ లో వెనుదిరగాల్సి వచ్చింది. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా 18 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఈ ఓటమిపై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర బావోద్వేగానికి గురయ్యాడు. ట్విట్టర్ వేదికగా అభిమానులతో తన ఫీల్సింగ్స్ ని షేర్ చేసుకున్నాడు.
ఆ విషయం ధోనీ నాకు చెప్పలేదు.. కోహ్లీ
టీం ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వలోనే అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలకనున్నారని వార్తలు వెలువుడుతన్నాయి.
సెమీ ఫైనల్లో కివీస్ పై భారత్ ఓటమికి కారణాలివే...
సిరీస్ మొత్తం అద్భుతంగా ఆడిన ఇండియా సెమీ ఫైనల్ లో చతికిలపడడం భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో అగ్రభాగాన నిలిచినప్పటికీ ఫైనల్ అవకాశాలను చేజార్చుకుది.
‘‘ధోని విషయంలో కోహ్లీ నిర్ణయమే ఓటమికి కారణం’’
ప్రపంచకప్ లో టీం ఇండియా ఓడిపోవడాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కచ్చితంగా టీం ఇండియాదే వరల్డ్ కప్ అని అందరూ భావించిన క్రమంలో... సెమీ ఫైనల్స్ లో ఓడిపోవడం కలిచివేసింది.
టీమిండియా ఓటమి...తట్టుకోలేక కన్నుమూసిన అభిమాని
ప్రపంచకప్ లో భారత్ పోరు ముగిసింది. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఓటమి పాలయ్యింది. కాగా... భారత్ ఓటమి పాలవ్వడాన్ని ఓ అభిమాని తట్టుకోలేకపోయాడు. టీవీలో మ్యాచ్ చూస్తూనే గుండె నొప్పితో కుప్పకూలాడు. ఈ విషాదకర సంఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.
జడేజా బ్యాటింగ్ కి మంజ్రేకర్ స్పందన ఇదే..
సెమీ ఫైనల్స్ లో టీం ఇండియా కి పరాజయం ఎదురైంది. టీం ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోవడంతో మొదటే అందరూ ఆశలు వదులుకున్నారు