ఇంధన ధరలు నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 119.49 వద్ద, రూ. 105.49 వద్ద కొనసాగుతున్నాయి. ఇంధన ధరలు స్థిరంగా ఉంటూ రావడం ఇది వరుసగా ఏడో రోజు.
మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు.
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం, ఏప్రిల్ 10వ తేదీన ధరల్లో ఎలాంటి మార్పులేదు. చివరిసారి బుధవారం (ఏప్రిల్ 6) రోజున లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పెరుగుదల ప్రారంభమైంది.
Petrol Diesel Prices: శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. వరుసగా మూడో రోజు కూడా ధరలు మారలేదు. దీంతో వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. అయినప్పటికీ చమురు ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతోంది. ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.120 దాటేసింది.
పెట్రోల్ ధరలు గురువారం స్థిరంగా కొనసాగాయి. డీజిల్ రేట్లు కూడా నిలకడగానే ఉన్నాయి. దీంతో వాహనదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. అయితే ఇంధన ధరలు గత 17 రోజుల్లో ఏకంగా రూ. 10 మేర పెరిగాయి.
దేశంలో చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. బుధవారం ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు ప్రతీ రోజూ దాదాపు 80, 90 పైసల వరకు పెంచుతూనే వస్తున్నాయి. డీజిల్ ధరలు కూడా పెట్రోల్తో సమానంగా వస్తున్నాయి. 16 రోజుల్లో చమురు ధరలు 14 సార్లు పెరిగాయి. పెట్రోల్, డీజీల్ పై దాదాపు రూ.10 మేర పెరిగాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 80 పైసలు చొప్పున పెరిగాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు చొప్పున పెరిగాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం (ఏప్రిల్ 3, 2022) పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఆదివారం రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 80 పైసలు చొప్పున పెరిగాయి.