వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. చాలా నెలల తర్వాత అంటే దాదాపు 137 రోజుల తర్వాత రేట్లు పెరగడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తుందని చాలా మంది భావించారు. ఇప్పుడు అదే జరిగింది.