దేశంలో ఇంధన ధరలు(fuel prices) నేడు శనివారం స్థిరమైన పరంపరను కొనసాగిస్తున్నాయి. దేశ రాజధానిలో, ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 కాగా, లీటర్ డీజిల్ రూ. 86.67గా ఉంది. నవంబర్లో రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని(excise duty) తగ్గించడంతో దిగోచ్చాయి. కేంద్ర ప్రభుత్వం(central government) నవంబర్ 3న పెట్రోల్పై లీటరుకు రూ. 5, డీజిల్పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.