National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని దర్యాప్తు సంస్థ వేధిస్తోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రశ్నించడం రాజకీయ ప్రాతిపదికన జరిగిందని విమర్శించారు.
Karnataka police: రేవ్ పార్టీకి 150 మంది మోడల్స్, సెలబ్రిటీలు హాజరయ్యారనీ, 40 మంది విదేశీ, భారతీయ మోడళ్లకు నోటీసులు జారీ చేసినట్లు కర్నాటక పోలీసులు తెలిపారు. వారంలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసింది. సోమవారం నాలుగో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ లాండరింగ్ కేసులో తనను ప్రశ్నించడాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంగీకరించింది. ఈ మేరకు జూన్ 20న విచారణకు ముందుకు రావాలని తాజాగా సమన్లు జారీ చేసింది. తన తల్లి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి అనారోగ్యం కారణంగా కొంత సడలింపు కావాలని ఏజెన్సీని అభ్యర్థించారు.
అమ్నీషియా పబ్ రేప్ కేసులో బాధుతురాలితో వీడియోలు ఎందుకు తీసుకున్నారని, వాటిని వైరల్ గా ఎవరు మార్చారు.. ఆ వీడియోలు బైటికి ఎలా వచ్చాయి??? ఇవి అందర్నీ వేదిస్తున్న ప్రశ్నలే వీటి కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వరుసగా మూడు రోజులు నుంచి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా బుధవారం ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈడీ తాజా నోటీసులతో నాలుగో రోజు విచారణను ఎదుర్కొనున్నారు.
అమ్నీషియా పబ్ రేప్ కేసులో నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. నివృత్తి కోసం నిందితుల తల్లిదండ్రులకు నోటీసులు పంపారు.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రెండో రోజు కూడా ఈడీ విచారించింది. దాదాపు 10 గంటల పాటు విచారించిన ఈడీ.. బుధవారం కూడా హాజరు కావాలని రాహుల్కు సమన్లు జారీ చేసింది.
Rahul Gandhi-ED: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీని రెండో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పీ.చిదంబరం ఫైర్ అయ్యారు.
జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సామూహిక అత్యాచారం అనంతరం.. బాలికను పబ్ లో వదలడానికి వచ్చినప్పుడు.. బేస్మెంట్ లో మరోసారి బాలిక మీద వేధింపులకు పాల్పడ్డారు నిందితులు.