కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంతగానో అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో పీపీఈ కిట్లు, వైద్య పరికరాల ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతిని చైనా అడ్డుకుందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఓ కేసు నమోదైంది. ఇందులో తీర్పు చైనాకు వ్యతిరేకంగా వచ్చింది.