గత నెల 23న కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టి కార్పొరేటర్ మీద అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గాలింపు చేపట్టిన పోలీసులు.. పరారీలో ఉన్న శిరీష్ ను గురువారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు.
35 యేళ్ల వయసున్న దోషి మోను ఠాకూర్.. మైనర్ బాలికమీద అత్యాచారం చేసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన బాధిత బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితులు 20 మంది ఇప్పటివరకు ఆచూకీ లేకుండా పోయారు వారిని అరెస్టు చేయడంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. 20 మంది అదృశ్యమయ్యారని కోర్టుకు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ విచారణ పూర్తయ్యింది. కెల్విన్ను ఈడీ కార్యాలయం నుంచి పంపించివేశారు అధికారులు. సుమారు 6 గంటల పాటు కెల్విన్ను ప్రశ్నించారు ఈడీ అధికారులు.
బాధితురాలు తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇష్టపడలేదు. దీంతో కేసు బలహీనపడే అవకాశం ఉందని ఫోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మానసికంగా షాక్ లో ఉండడం వల్ల ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేకపోయామని కర్ణాటక ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారంనాడు హైద్రాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
ముఖ్యంగా ఎన్ కౌంటర్... అత్యాచారాలకు సరైన పరిష్కారం కాదు అనే థీమ్ తో వీరంతా షార్ట్ ఫిల్మ్స్ తీయడం గమనార్హం. నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. వీరు ఈ షార్ట్ ఫిల్మ్స్ తీశారు. నిజ జీవితంలోనూ దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు.
నిర్భయ కేసు దోషులను తీహార్ జైలుకు తరలించారు పోలీసులు
దిశ రేప్, హత్య కేసు నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో ఎన్ హెచ్ఆర్సీ బృందం పరిశీలించింది. మృతుల తల్లిదండ్రుల వాంగ్మూలాలను నమోదు చేసుకుంది.
తమ నేత పవన్ కల్యాణ్ చేసిన పోరాటం వల్లనే దిశ రేప్, హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని చెబుకుంటున్నారు ఆయన అబిమానులు. పవన్ కల్యాణ్ చిత్రపటం పెట్టి ఫ్యాన్స్ 101 కొబ్బరికాయలు కొట్టారు.