Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Districts News
  • Tirupati

తిరుపతి వార్తలు

ఫీచర్డ్GunturHyderabadKarimanagarNellore
TirupathiVijayawadaWarangalVisakhapatnam

మరిన్ని వార్తలు

వెంకన్నకు పంగనామాలు పెట్టేవారు పోయారు: కేంద్ర మంత్రి బండి సంజయ్
07:49
Now Playing
వెంకన్నకు పంగనామాలు పెట్టేవారు పోయారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

వెంకన్నకు పంగనామాలు పెట్టేవారు పోయారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

కొప్పున పూలెట్టుకెళితే కొండపైకి రానివ్వరు - తిరుమలలో పాటించాల్సిన టాప్ 10 రూల్స్
01:48
Now Playing
కొప్పున పూలెట్టుకెళితే కొండపైకి రానివ్వరు - తిరుమలలో పాటించాల్సిన టాప్ 10 రూల్స్

కొప్పున పూలెట్టుకెళితే కొండపైకి రానివ్వరు - తిరుమలలో పాటించాల్సిన టాప్ 10 రూల్స్

ఇది ప్రజాపాలన.. పరదాలు ఉండవు.. టీటీడీని ప్రక్షాళన చేస్తాం.. తిరుమ‌ల‌లో చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఇది ప్రజాపాలన.. పరదాలు ఉండవు.. టీటీడీని ప్రక్షాళన చేస్తాం.. తిరుమ‌ల‌లో చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Chandrababu Naidu: తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న ప్రారంభ‌మైంద‌నీ, గ‌త పాల‌కులు వెంకన్న సన్నిధిని అప‌విత్రం చేశార‌నీ, టీటీడీని ప్రక్షాళన చేసి తిరుమల పవిత్రను కాపాడతామ‌ని అన్నారు. 
 

తిరుమల : శ్రీవారి లడ్డూ ధరపై ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన
తిరుమల : శ్రీవారి లడ్డూ ధరపై ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్ధితుల్లో తగ్గించేది లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. బ్రహ్మోత్సవాలు , వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో తప్పించి మిగిలిన సమాయాల్లో ఎన్ని లడ్లు కావాలంటే అన్ని పొందవచ్చన్నారు. 

తిరుపతి జూపార్క్ లో విషాదం: సెల్ఫీ కోసం ఎన్‌క్లోజర్‌లోకి, సింహం దాడిలో వ్యక్తి మృతి
తిరుపతి జూపార్క్ లో విషాదం: సెల్ఫీ కోసం ఎన్‌క్లోజర్‌లోకి, సింహం దాడిలో వ్యక్తి మృతి

తిరుపతి నగరంలో  ఇవాళ  విషాదం చోటు చేసుకుంది.  లయన్ జోన్ లోకి వెళ్లిన వ్యక్తిని  సింహం చంపింది.

తప్పులకు సహకరించిన అధికారులను జైలుకు పంపుతాం: చంద్రబాబు వార్నింగ్
తప్పులకు సహకరించిన అధికారులను జైలుకు పంపుతాం: చంద్రబాబు వార్నింగ్

దొంగ ఓట్లపై  ఎప్పటికప్పుడు  ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలుగు దేశం పార్టీ ప్రకటించింది.  తెలుగు దేశం పార్టీ అధినేత ఇవాళ చంద్రగిరిలో పర్యటించారు.

సీఎం అభ్యర్ధిగా చిరంజీవి: కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సీఎం అభ్యర్ధిగా చిరంజీవి: కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు


కాంగ్రెస్ పార్టీ తరపున  సీఎం అభ్యర్ధిగా  చిరంజీవి బరిలోకి దిగాలని  ఆ పార్టీ నేత చింతా మోహన్ కోరారు.

క్షురకులకు రూ.20 వేల కనీస వేతనం, ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ .. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
క్షురకులకు రూ.20 వేల కనీస వేతనం, ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ .. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి సమావేశం మంగళవారం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. క్షురకులుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి నెలకు రూ.20 వేల కనీసం వేతనం, పెద్ద జీయర్ మఠానికి ప్రతి ఏటా రూ.60 లక్షలు, చిన్న జీయర్ మఠానికి  రూ.40 లక్షల అదనపు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించింది.

wild elephants: తిరుపతిలో ఏనుగుల మంద బీభ‌త్సం.. రైతుల‌పైకి దూసుకురావడంతో..
wild elephants: తిరుపతిలో ఏనుగుల మంద బీభ‌త్సం.. రైతుల‌పైకి దూసుకురావడంతో..

Tirupati: పంట‌పొలాల‌ను నాశనం చేస్తున్న‌ ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు ప్ర‌య‌త్నించారు. అయితే, ఎనుగుల మంద రైతులపై దాడికి ప్ర‌య‌త్నించింది. దీంతో రైతులు అక్క‌డి నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు ప‌రుగుతు తీశారు. 
 

Cyclone Michaung: తిరుమల, తిరుపతిని ముంచెత్తిన భారీ వ‌ర్షం.. మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్ తో అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యం
Cyclone Michaung: తిరుమల, తిరుపతిని ముంచెత్తిన భారీ వ‌ర్షం.. మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్ తో అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యం

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రానున్న మ‌రికొన్ని గంట‌ల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ హెచ్చరిక‌లు జారీ చేసింది. తిరుపతిలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది.  
 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • ...
  • 102
  • 103
  • 104
  • next >
Top Stories