MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Districts News
  • Tirupati

తిరుపతి వార్తలు

ఫీచర్డ్GunturHyderabadKarimanagarNellore
TirupathiVijayawadaWarangalVisakhapatnam

మరిన్ని వార్తలు

ప్రధాని మోడీ కృషి వల్లే ఏపీ అభివృద్ధి చెందుతోంది: దగ్గుబాటి పురందేశ్వరి
ప్రధాని మోడీ కృషి వల్లే ఏపీ అభివృద్ధి చెందుతోంది: దగ్గుబాటి పురందేశ్వరి

Daggubati Purandeswari: తిరుమలలోని పార్వేటి మండపాన్ని టీటీడీ బాధ్యతారాహిత్యంగా ధ్వంసం చేసిందని ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి అన్నారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.1,695 కోట్లు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు కేటాయించింద‌ని తెలిపారు.  
 

చంద్రగ్రహణం: శ్రీవారి భక్తులకు అలర్ట్..  8 గంట‌లు మూసివేయనున్న తిరుమల ఆలయం
చంద్రగ్రహణం: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 8 గంట‌లు మూసివేయనున్న తిరుమల ఆలయం

lunar eclipse: పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం నేప‌థ్యంలో తిరుమల శ్రీవారి ఆల‌యాన్ని మూసివేయ‌నున్నారు. దాదాపు 8 గంట‌లు మూసివుంచ‌నున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత అక్టోబర్ 29న తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంలో సంప్రదాయ శుద్ధి, సుప్రభాత సేవ అనంతరం ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణాల సమయంలో ఆలయాన్ని మూసివేయడం ద్వారా ఆలయ పవిత్రతను పరిరక్షించే దీర్ఘకాలిక ఆచారానికి కొనసాగింపుగా ఈ షెడ్యూల్ షట్ డౌన్  ఉంటుంద‌ని టీటీడీ వ‌ర్గాలు తెలిపాయి. 
 

నిజం గెలవాలి బస్సు యాత్ర ప్రారంభం: చంద్రగిరిలో  ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి  భువనేశ్వరి పరామర్శ( వీడియో)
నిజం గెలవాలి బస్సు యాత్ర ప్రారంభం: చంద్రగిరిలో ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ( వీడియో)


నిజం గెలవాలి బస్సు యాత్రను  నారా భువనేశ్వరి ఇవాళ ప్రారంభించారు.  చంద్రబాబు అరెస్టుతో  మరణించిన  టీడీపీ కార్యకర్తల కుటుంబాలను  భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.

TDP: 'నిజం గెలవాలి' బస్సు యాత్రకు ముందు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న నారా భువనేశ్వరి
TDP: 'నిజం గెలవాలి' బస్సు యాత్రకు ముందు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న నారా భువనేశ్వరి

Tirumala: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డంతో పాటు చంద్రబాబు అరెస్ట్ తో  మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. 
 

రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు.. : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు.. : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

TIRUPATI: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌లో రాజకీయ ప్రమేయం ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. చంద్ర‌బాబు అరెస్టును రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. అలాగే, రానున్న ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
 

Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలు..  మూడో రోజు సింహవాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చిన తిరుమ‌లేషుడు
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. మూడో రోజు సింహవాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చిన తిరుమ‌లేషుడు

Tirumala Venkateswara Swamy: తిరుమలలో క‌లియుగ వైకుంఠ దైవ‌మైన తిరుమ‌లేషుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జ‌రుగుతున్నాయి. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజున తిరుమ‌ల‌ శ్రీనివాసుడు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇక రాత్రికి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నార‌ని టీటీడీ వ‌ర్గాలు తెలిపాయి.
 

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం.. స్వర్ణ రథంపై స్వామివారి ద‌ర్శ‌నం
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం.. స్వర్ణ రథంపై స్వామివారి ద‌ర్శ‌నం

Tirumala: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల మొద‌టి రోజున స్వ‌ర్ణ ర‌థంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆదివారం రాత్రి నుంచి ఈ నెల 23 వరకు జరిగే వేడుకల్లో భాగంగా ఉదయం, రాత్రి వేళల్లో స్వామివారికి వాహన సేవలు అత్యంత‌ వైభవంగా జ‌రుగుతాయ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
 

 బడ్జెట్‌లో ఒక్క శాతం తిరుపతి అభివృద్దికి కేటాయింపు: టీటీడీ పాలకవర్గం కీలక నిర్ణయాలు
బడ్జెట్‌లో ఒక్క శాతం తిరుపతి అభివృద్దికి కేటాయింపు: టీటీడీ పాలకవర్గం కీలక నిర్ణయాలు

టీటీడీ పాలకవర్గంలో  పలు కీలక నిర్ణయాలను  తీసుకున్నారు.  పాలకవర్గం నిర్ణయాలను టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి  మీడియాకు వివరించారు. 

తిరుపతిలోని ప్రైవేట్ లాడ్జీలో జంట హత్యల కలకలం: పోలీసుల అదుపులో నిందితుడు
తిరుపతిలోని ప్రైవేట్ లాడ్జీలో జంట హత్యల కలకలం: పోలీసుల అదుపులో నిందితుడు

తిరుపతిలోని  ఓ ప్రైవేట్ లాడ్జీలో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఓ యువకుడు, మహిళను యువరాజు అనే వ్యక్తి హత్య చేశాడు. .ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

TTD: తిరుమలలో పెరుగుతున్న భ‌క్తుల ర‌ద్దీ.. కాలిబాటలపై కొన‌సాగుతున్న ఆంక్ష‌లు
TTD: తిరుమలలో పెరుగుతున్న భ‌క్తుల ర‌ద్దీ.. కాలిబాటలపై కొన‌సాగుతున్న ఆంక్ష‌లు

Tirumala: పవిత్ర భాద్ర‌ప‌ద మాసం, వరుస సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.  అయితే, భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామనీ, వారి ర‌క్ష‌ణ కోసం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం అలిపిరి ట్రెక్కింగ్ మార్గంలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసిన తర్వాత 12 ఏళ్ల లోపు పిల్లల ట్రెక్కింగ్ కు టీటీడీ అనుమతి నిలిపివేసిన విషయాన్ని సైతం ప్ర‌స్తావించారు.
 

  • < previous
  • 1
  • 2
  • 3
  • ...
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • ...
  • 102
  • 103
  • 104
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved