Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Districts News
  • Tirupati

తిరుపతి వార్తలు

ఫీచర్డ్GunturHyderabadKarimanagarNellore
TirupathiVijayawadaWarangalVisakhapatnam

మరిన్ని వార్తలు

Nara Chandrababu Naidu:తిరుమల వెంకన్నను దర్శించుకున్న చంద్రబాబు
Nara Chandrababu Naidu:తిరుమల వెంకన్నను దర్శించుకున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  నిన్ననే తిరుపతికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల వెంకన్నను దర్శనం చేసుకున్నారు.

Breaking news : తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ
Breaking news : తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం 8 గం.లకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు

తిరుపతికి చేరుకున్న మోడీ : స్వాగతం పలికిన జగన్, కిరణ్ కుమార్ రెడ్డి .. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని
తిరుపతికి చేరుకున్న మోడీ : స్వాగతం పలికిన జగన్, కిరణ్ కుమార్ రెడ్డి .. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

Narendra Modi : ఈ నెల 27న తిరుమ‌ల‌కు ప్ర‌ధాని మోడీ.. శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు
Narendra Modi : ఈ నెల 27న తిరుమ‌ల‌కు ప్ర‌ధాని మోడీ.. శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు

PM Narendra Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ న‌వంబ‌ర్ 27న ఉదయం 8 గంటలకు తిరుమ‌ల‌ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం 8.55 గంటలకు తిరిగి అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు ప్రధాని తిరుగు ప్రయాణంలో తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరుతారు.
 

కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్:  టీటీడీ  పాలక వర్గం కీలక నిర్ణయాలు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్: టీటీడీ పాలక వర్గం కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సమావేశం  ఇవాళ జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను  టీటీడీ బోర్డు తీసుకుంది.

అలిపిరి మెట్ల మార్గంలో చిరుత కలకలం: అప్రమత్తమైన టీటీడీ,  భయాందోళనలో  భక్తులు
అలిపిరి మెట్ల మార్గంలో చిరుత కలకలం: అప్రమత్తమైన టీటీడీ, భయాందోళనలో భక్తులు

తిరుమల శ్రీవారి  మెట్ల మార్గంలో  మరోసారి చిరుతపులి కన్పించింది.  దీంతో  తిరుమల తిరుపతి  దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్ల మార్గంలో  భక్తులను గుంపులు గుంపులుగా  పంపుతున్నారు.

త్వరలోనే తెలంగాణకు మంచి రోజులు: తిరుమల వెంకన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి
త్వరలోనే తెలంగాణకు మంచి రోజులు: తిరుమల వెంకన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో  విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారంనాడు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

రైతు సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నాం: మంత్రి ఆర్కే రోజా
రైతు సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నాం: మంత్రి ఆర్కే రోజా

Tirupati: ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌నీ, దీంతో అన్ని వ‌ర్గాల‌ ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి అర్కే రోజా అన్నారు. వైకాపా ప్ర‌భుత్వం అమలు చేస్తున్న ఇన్ని పథకాలను దేశంలో ఎక్క‌డా చేపట్టలేదని తెలిపారు.
 

Heavy Rain: తిరుమలలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం
Heavy Rain: తిరుమలలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం

Tirumala: ఆగ్నేయ అరేబియా సముద్రం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఆనుకుని ఉన్న లక్షద్వీప్ దీవుల మధ్య ద్రోణి కొన‌సాగ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డుతున్నాయి. బుధవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 
 

   అందుబాటులోకి రైతు నేస్తం అప్లికేషన్: ప్రారంభించిన పెద్దిరెడ్డి
అందుబాటులోకి రైతు నేస్తం అప్లికేషన్: ప్రారంభించిన పెద్దిరెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల  కోసం  ఏపీ ప్రభుత్వం కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • ...
  • 102
  • 103
  • 104
  • next >
Top Stories