మహాప్రస్థానంలో జయరామ్ అంత్యక్రియలు పూర్తి
ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ అంత్యక్రియలు ఆదివారం నాడు మహా ప్రస్థానంలో జరిగాయి. విజయవాడకు సమీపంలోని కీసర వద్ద జయరామ్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ అంత్యక్రియలు ఆదివారం నాడు మహా ప్రస్థానంలో జరిగాయి. విజయవాడకు సమీపంలోని కీసర వద్ద జయరామ్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
జయరామ్ను రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు రాకేష్ రెడ్డి భార్య, కొడుకు, కూతురు అమెరికా నుండి హైద్రాబాద్కు శనివారం రాత్రి చేరుకొన్నారు.
దీంతో జయరామ్ అంత్యక్రియలను ఆదివారం నాడు మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో పూర్తి చేశారు. జయరామ్ను హత్య కేసులో శిఖా చౌదరిపై కూడ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
జయరామ్ మర్డర్ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా
జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం
వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం
జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు
జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...
శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్
జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి
చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్
హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?
చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?
చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన
జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు
పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్ మృతిలో అనుమానాలు
కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)
నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్ప్రెస్ టీవీ అధినేతగా గుర్తింపు