ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ది, సంక్షేమంపై చర్చ జరుగుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్షాలు ఒక్కోరకంగా చెబుతున్నాయి. మరి అధికారిక లెక్కలు ఎలా వున్నాయంటే....
Andhra Pradesh Apr 6, 2024, 3:28 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి రోజా మధ్య ఆత్మీయ పిలుపులు వింటే నిజంగానే వీళ్లిద్దరూ అన్నాచెల్లెల్లా అన్న అనుమానం కలుగుతుంది. వీరిద్దరి మధ్య ఇంత ఆత్మీయత ఎలా ఏర్పడింది? అసలు వీరిలో ఎవరు పెద్దవారు? ఎవరు చిన్నవారు?
Andhra Pradesh Apr 6, 2024, 8:23 AM IST
వైఎస్ జగన్ పాలనకు జయప్రకాష్ నారాయణ ఇచ్చిన మార్కులపై ఫన్నీ ట్రోల్స్ కొనసాగుతున్నాయి. చదువులో మాదిరిగానే పాలనలోనూ జగన్ ఫెయిల్ అయినట్లేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Andhra Pradesh Apr 4, 2024, 10:44 AM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 షెడ్యూల్ వెలువడింది... దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మరింత పెరిగింది. ఈ క్రమంలో ఓటర్ల నాడి పట్టి ఈ ఎన్నికల్లో గెలుపెవరిది? ఓటర్లపై ప్రభావం చూపే అంశాలేమిటి? తదితల వివరాలను తెలియజేసేందుకు ఏషియా నెట్ న్యూస్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో మీరు పాల్గొనండి.
Andhra Pradesh Apr 1, 2024, 6:26 PM IST
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓట్లు, సీట్లు సాధించింది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి. మరి ఈసారి ఆ పార్టీ ఎలా వుంది? బలాలేమిటి? బలహీనతలేమిటి? తెలుసుకోండి.
Andhra Pradesh Mar 30, 2024, 8:58 PM IST
Dharmana Prasada Rao Biography: ధర్మాన ప్రసాద రావు.. ఏపీ రాజకీయాల్లో కీలక నేత. 2019 ఎన్నికలతో సహా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ తరుణంలోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేసిన ఘనత ఆయన సొంతం. రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరుపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత,రాజకీయ నేపథ్యాన్ని తెలుసుకుందాం.
Andhra Pradesh Mar 29, 2024, 1:07 PM IST
వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ రోజు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు.
Andhra Pradesh Mar 27, 2024, 3:34 PM IST
ఏపీలో ఉన్న ప్రతీ ఇంటికీ కేజీ బంగారం ఇచ్చినా వైసీపీ ఓడిపోవడం ఖాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అయిదేళ్ల అరాచక పాలనలో ఏపీ ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు.
Andhra Pradesh Mar 27, 2024, 10:27 AM IST
బీజేపీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ చేస్తున్న మోసానికి చంద్రబాబు నాయుడు, జగన్ లు ఇద్దరు మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని బీజేపీ అంబానీ, అదానీలకు దోచి పెట్టిందని అన్నారు.
Andhra Pradesh Mar 21, 2024, 1:02 PM IST
Gudivada Amarnath Biography: వైఎస్ జగన్ కు వీరాభిమానిగా , మూడు తరాల రాజకీయ చరిత్ర గల యువనేతగా గుర్తింపు పొందిన నేత మంత్రి గుడివాడ అమర్ నాథ్. సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ.. ప్రజలకు నిత్యం అండగా ఉండే అనకాపల్లి నాయకుడు. తాత. నాన్నల లెగసీని కంటిన్యూ చేస్తూ యువనేతగా ఎదుగుతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ పొలిటికల్ స్టోరీ మీకోసం..
Andhra Pradesh Mar 20, 2024, 2:04 PM IST
Mekathoti Sucharita Biography: మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. చిన్న వయసులోనే రాజకీయ అరంగరటం చేసినా ఆమె హేమా హేమలను ఎన్నికల్లో ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకతోటి సుచరిత వైఎస్ జగన్ ప్రభుత్వం లో హోం శాఖ మంత్రి, విపత్తు నిర్వహణ మంత్రి గా పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఆమె వ్యక్తిగత , రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం
Andhra Pradesh Mar 20, 2024, 1:20 PM IST
తెలుగు దేశం పార్టీకి ఈసీ ఝలక్ ఇచ్చింది. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై అభ్యంతరకర పోస్టులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయరాదని, ఇది వరకే ఉన్న అభ్యంతరకర పోస్టులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
Andhra Pradesh Mar 19, 2024, 2:26 PM IST
వైఎస్ జగన్ ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. 21 రోజులపాటు ఈ యాత్ర సాగే అవకాశం ఉన్నది. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల ప్రచారమే ఉండనుంది.
Andhra Pradesh Mar 18, 2024, 5:50 PM IST
Vijayasai Reddy Biography: వైఎస్ జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు పూర్తి మద్దతు తెలపడమే కాకుండా వైఎస్ కుటుంబానికి వెన్నెముకగా ఉండి సహాయ సహకారాలు అందించారు విజయ్ సాయి రెడ్డి. అందుకే జగన్.. సాయి రెడ్డి గారికి అంతటి విలువిస్తారు. 60 సంవత్సరాల దాటిన కూడా అలుపెరగకుండా ఆర్థిక చాణిక్యుడు, రాజకీయ వ్యవహాలకు పదును పెట్టిన తిట్ట కూడా సాయి రెడ్డి. విధేయతకు విశ్వాసానికి మారుపేరుగా నిలబడ్డారు. విజయసాయి రెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం..!
Andhra Pradesh Mar 17, 2024, 3:56 AM IST
AP Assembly Elections 2024: రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. మొత్తం 200 సీట్లలలో స్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేస్తూ 100 సీట్లు కేటాయించారు.
Andhra Pradesh Mar 16, 2024, 1:57 PM IST