కర్నూల్ కు మరో సీబీఐ బృందం ఇవాళ ఉదయం చేరుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Andhra Pradesh May 23, 2023, 9:57 AM IST
కర్నూల్ నగరంలోని విశ్వబారతి ఆసుపత్రిలో వైఎస్ అక్ష్మిని వైఎస్ విజయమ్మ పరామర్శించారు.
Andhra Pradesh May 22, 2023, 5:31 PM IST
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మిని కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు.
Andhra Pradesh May 19, 2023, 5:15 PM IST
అస్వస్థతగా ఉన్న తల్లి వైఎస్ లక్ష్మిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాడిపత్రిలో కలిశారు. తల్లి వస్తున్న అంబులెన్స్ లోనే వైఎస్ అవినాష్ రెడ్డి హైద్రాబాద్ కు బయలుదేరారు.
Andhra Pradesh May 19, 2023, 3:35 PM IST
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లిని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలిస్తున్నారు.
Andhra Pradesh May 19, 2023, 2:11 PM IST
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు వచ్చిందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు.
Andhra Pradesh May 19, 2023, 12:06 PM IST
సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దూరమయ్యారు. ఈ విషయమై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Andhra Pradesh May 19, 2023, 11:47 AM IST
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులకు బయలుదేరారు. తల్లి అనారోగ్యం కారణంగా పులివెందుల వైపునకు వైఎస్ అవినాష్ రెడ్డి బయలుదేరారు.
Andhra Pradesh May 19, 2023, 10:55 AM IST
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో సీబీఐ అధికారులు ఇవాళ నోటీసులు అందించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి డ్రైవర్ కు నోటీసులిచ్చారు సీబీఐ అధికారులు.
Andhra Pradesh May 16, 2023, 4:50 PM IST
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరు కాలేదు. సీబీఐ విచారణకు హాజరు కాలేనని లేఖ పంపిన అవినాష్ రెడ్డి కడపకు బయలుదేరారు.
Andhra Pradesh May 16, 2023, 11:32 AM IST
ఇవాళ విచారణకు రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులను కోరారు.
Andhra Pradesh May 16, 2023, 10:58 AM IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ ఇవాళ నోటీసులు జారీ చేసింది.
Andhra Pradesh May 15, 2023, 5:12 PM IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
Andhra Pradesh May 9, 2023, 5:30 PM IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Andhra Pradesh May 9, 2023, 2:12 PM IST
సీబీఐ అధికారులు తాము చెప్పినట్టు వినాలని వేధింపులకు గురి చేశారని పీఏ కృష్ణారెడ్డి ఆరోపించారు.
Andhra Pradesh May 4, 2023, 1:12 PM IST