తన కుమార్తె వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఎస్ఆర్ నగర్ పీఎస్కు చేరుకున్నారు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ. ఇదే సమయంలో అక్కడికి భారీగా చేరుకున్న వైఎస్ఆర్టీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు
Telangana Nov 29, 2022, 3:27 PM IST
కామారెడ్డి : తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుచేయాలనే తపన తన కూతురు వైఎస్ షర్మిలకు వుందని వైఎస్ విజయమ్మ అన్నారు.మంచి చేయాలనుకుంటే మంచి చేస్తుంది...
Telangana Oct 11, 2022, 11:43 AM IST
మూడు రాజధానులకు బదులుగా మూడు రాష్ట్రాలు చేసి ముగ్గురు ముఖ్యమంత్రులు కావొచ్చని వైఎస్ విజయమ్మకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. షర్మిల తనను కేటీఆర్ కోవర్ట్ అంటూ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు.
Telangana Sep 27, 2022, 12:46 PM IST
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డి వివాహ రిసెప్షన్ ను హైద్రాబాద్ గురువారం నాడు హైద్రాబాద్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Telangana Aug 19, 2022, 11:49 AM IST
వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది నమ్మశక్యంగా లేదని.. ఒకేసారి రెండు టైర్లు ఎలా పేల్తాయని ఆయన ప్రశ్నించారు.
Andhra Pradesh Aug 12, 2022, 7:13 PM IST
అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది.
Andhra Pradesh Aug 11, 2022, 4:51 PM IST
వైఎస్ విజయమ్మ ప్రయాణీస్తున్న కారుకు ప్రమాదం చోటు చేసుకుంది అనంతపురం నుండి హైద్రాబాద్ కు వెళ్తున్న వైఎస్ విజయమ్మ కారు గుత్తికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది. కారు టైర్లు రెండు పేలడంతో ప్రమాదం జరిగింది.
Andhra Pradesh Aug 11, 2022, 1:30 PM IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో శుక్ర, శని వారాల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన ప్లీనరీలో.. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు జగన్ పలు కీలక సూచనలు చేశారు.
Andhra Pradesh Jul 9, 2022, 4:56 PM IST
గుంటూరు : అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి మొదటసారి నిర్వహిస్తున్న ప్లీనరీ సందడిగా సాగుతోంది. గుంటూరు వేదికగా జరుగుతున్న ప్లీనరీలో రెండోరోజయిన ఇవాళ కూడా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఆయన తల్లి విజయలక్ష్మి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్లీనరీలో నాయకులతో పాటు కార్యకర్తలు సందడి చేసారు.
Andhra Pradesh Jul 9, 2022, 4:44 PM IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగిందన్నారు. చంద్రబాబు సైకిల్ టైర్లు ఊడిపోయాయని ఎద్దేవా చేశారు.
Andhra Pradesh Jul 9, 2022, 4:08 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. పోడు భూముల వ్యవహారంపై ఆమె శనివారం వరుస ట్వీట్లు చేశారు.
Telangana Jul 9, 2022, 3:24 PM IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పార్టీ చరిత్ర అడుగడున వెన్నుపోట్లనే నిరూపిస్తుందని విమర్శించారు.
Andhra Pradesh Jul 9, 2022, 3:24 PM IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నికయ్యారు. అనంతరం ప్లీనరీలో జగన్ మాట్లాడుతూ..‘‘నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అని చెప్పిన ప్రతి మాట కూడా అమలు చేయడంపై ఈ మూడేళ్లు దృష్టిపెట్టడం జరిగిందని చెప్పారు.
Andhra Pradesh Jul 9, 2022, 3:11 PM IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇకనుంచి ఆయన వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశారు.
Andhra Pradesh Jul 9, 2022, 2:37 PM IST
వైసీపీ ప్లీనరీలో సామాజిక సాధికారత తీర్మానంపై చర్చ సందర్భంగా పలువురు మంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సీఎం జగన్ అంబేడ్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని అన్నారు.
Andhra Pradesh Jul 9, 2022, 1:57 PM IST