గిడ్డంగుల శాఖకు చెందిన 4 కోట్ల రూపాయల నిధులు గల్లంతయ్యాయి. కార్వాన్ Sbiలో గిడ్డంగుల శాఖకు చెందిన FDలు మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై Hyderabad సీసీఎస్ పోలీసులకు గిడ్డంగుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు
Telangana Jan 20, 2022, 11:06 AM IST
అకాడమీకి సంబంధించిన పది కోట్ల రూపాయలను చందా నగర్ లోని కెనరా బ్యాంకులో ఏడాది కాలవ్యవధికి అధికారులు డిపాజిట్ చేశారు. అయితే, బ్యాంకు మేనేజర్ సాధనతో చేతులు కలిపి, నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకులో ఉన్న డిపాజిట్ ను ఇతర బ్యాంకు మళ్లించారు నిందితులు. ఆ తర్వాత డబ్బును విడతలవారీగా విత్ డ్రా చేసుకున్నారు. బ్యాంకు మేనేజర్ హస్తంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ ను ఇతర ఖాతాల్లోకి మళ్లించిన తతంగాన్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు, తెలుగు అకాడమి అధికారులు కెనరా బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
Telangana Dec 16, 2021, 1:20 PM IST
తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ల కుంభకోణం, నిధుల గల్లంతు వ్యవహారంలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆమె ఏపీకి చెందిన మహిళగా సమాచారం. ఈ కేసులో అకాడమీకి చెందిన రూ.64.50 కోట్లు గల్లంతైన విషయం తెలిసిందే.
Telangana Dec 3, 2021, 10:57 AM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కేసును తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు తీవ్రత దృష్ట్యా సీసీఎస్ నుంచి ఏసీబీకి బదిలీ చేసింది. బ్యాంక్ అధికారుల సిబ్బంది పాత్ర ఉన్నందున ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.
Telangana Nov 26, 2021, 8:57 PM IST
బ్యాంకు సిబ్బంది, మధ్య వర్తులు కుమ్మక్కై కాజేసిన నిధులను అకాడమీకి వెనక్కి ఇస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు.
Telangana Nov 5, 2021, 9:22 AM IST
ఈ ముఠాతో పలు banks managers చేతులు కలిపినట్లు తాజాగా బయటపడింది. కమీషన్లకు కక్కుర్తిపడి సొంత ఇంటి ఊచల లెక్కలు దొంగలకు వీరే చెప్పేసి నట్లు తేలిపోయింది. లేని వడ్డీరేట్లను ఉన్నట్టుగా చూపించి కొటేషన్లు ఇవ్వడం ద్వారా తెలుగు అకాడమీ ముఠా చేసిన ప్రతి మోసంలోనూ సహకరించారని CCS police నిర్ధారించారు.
Andhra Pradesh Oct 23, 2021, 9:05 AM IST
మదన్ ద్వారానే విశాఖపట్నానికి చెందిన సాంబశివరావు తో సంప్రదింపులు జరిపారు. మధ్యవర్తిత్వం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మీరు ఎప్పుడూ షిరిడి వెళ్లిన అక్కడ అవసరమైన సౌకర్యాలు కల్పించే వాడు. ముగ్గురు కలిసి రూ.64.05 కోట్ల విలువైన Fixed Deposits కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు.
Telangana Oct 23, 2021, 7:38 AM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలలో ఎఫ్డీ స్కామ్లో (ap fd scam) ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్... ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్లలో రూ.15 కోట్ల ఎఫ్డీలు గల్లంతైన సంగతి తెలిసిందే.
Andhra Pradesh Oct 22, 2021, 6:33 PM IST
పోలీసులు సాయికుమార్ ను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం పారిపోయాడు. అతడి కదలికలపై నిఘా ఉంచి మియాపూర్ లో అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ మనోజ్ కుమార్ తెలిపారు.
Telangana Oct 20, 2021, 11:03 AM IST
రెండు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కేసులో (telugu akademi scam) కృష్ణారెడ్డిని (krishna reddy) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్ట్ల సంఖ్య 16కి చేరుకుంది. బ్యాంక్ నుంచి డబ్బులు కొల్లగొట్టాలని కృష్ణారెడ్డి ప్లాన్ గీశాడు.
Telangana Oct 19, 2021, 5:14 PM IST
ఇక్కడ తెలుగు అకాడెమి ఒక్కటే, కానీ అక్కడ మాత్రం .... కొనసాగుతున్న అనిశ్చితి...!
NATIONAL Oct 18, 2021, 1:59 PM IST
ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రభుత్వ శాఖలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల గల్లంతు కుంభకోణంలో నిధులను ప్రభుత్వానికి వెనక్కిచ్చింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) (indian overseas bank). ఈ బ్యాంక్ బ్రాంచ్లోని గిడ్డంకుల శాఖకు చెందిన ఎఫ్డీల నుంచి రూ.9.6 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు
Andhra Pradesh Oct 15, 2021, 5:51 PM IST
రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ (telugu akademi scam) ఎఫ్డీల కుంభకోణం కేసులో మరో సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంబశివరావు (sambasivarao) అనే వ్యక్తిని గుంటూరులో (guntur) పట్టుకున్నారు
Telangana Oct 14, 2021, 7:53 PM IST
ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రభుత్వ శాఖల ఎఫ్డీ నిధుల గల్లంతుపై గురువారం రెండు ఫిర్యాదులు అందాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్లో రూ.9 కోట్లు కొట్టేయడంపై భవానీపురం పీఎస్లో ఫిర్యాదు అందింది. అలాగే ఏపీ ఆయిల్ ఫెడ్లో రూ.5 కోట్లు కొట్టేయడంపై ఆత్కూర్ పీఎస్లో ఫిర్యాదు అందింది.
Andhra Pradesh Oct 14, 2021, 5:29 PM IST
తెలుగు అకాడమీ అధికారులు ఫిర్యాదు చేయడంతో తన వద్ద ఉన్న రూ. 80 లక్షలను కాల్చేసినట్టుగా ఓ నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ నిధులతో అప్పులు తీర్చుకొన్నానని మరో నిందితుడు దర్యాప్తులో తెలిపాడు.
Telangana Oct 14, 2021, 12:13 PM IST