రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఆర్టిసి ఎండి సజ్జనార్ పోస్ట్ చేసిన యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Telangana Jul 17, 2023, 12:27 PM IST
TSRTC| సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఓ వార్త చెప్పింది. బెంగుళూరు, విజయవాడ రూట్లలో టికెట్ పై 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. అలాగే.. ఈ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు రిజర్వేషన్ ను తీసుకొచ్చింది.
Telangana Jul 1, 2023, 10:46 PM IST
తెలంగాణ నుండి తమిళనాడులోని అరుణాచలం ఆలయానికి వెళ్లాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది.
Telangana Jun 28, 2023, 9:57 AM IST
తెలంగాణ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ అందించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
Telangana Jun 1, 2023, 4:35 PM IST
క్యూనెట్ సంస్థ ఆస్తులను జప్తు చేయాలని ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ కోరారు.
Telangana May 31, 2023, 10:28 AM IST
ఇకపై సాధారణ ప్రయాణీకులకు కూడా రూట్ పాస్లు ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాస్ సాయంతో నిర్ణీత రూట్లో 8 కిలోమీటర్ల దూరంలో రోజుకు ఎన్నిసార్లయినా రాకపోకలు సాగించవచ్చని ఆర్జీసీ వెల్లడించింది.
Telangana May 30, 2023, 5:28 PM IST
తెలంగాణలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రేపు మియాపూర్లో కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తొలుత 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి.
Telangana May 15, 2023, 3:00 PM IST
దిశా ఎన్కౌంటర్ తో దేశవ్యాప్తంగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ సంచలనం సృష్టించారు. దిశా ఎన్కౌంటర్ తో సజ్జనార్ కి అభిమానులు లక్షల్లో ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ఆయన్ని ఫాలో అవుతున్నారు.
Entertainment Mar 31, 2023, 10:39 AM IST
హైదరాబాద్ : ఎండాకాలంలో ప్రయాణికులకు చల్లచల్లగా, సౌకర్యవంతంగా ప్రయాణాన్ని కల్పించేందుకు తెలంగాణ ఆర్టిసి ఏసి స్లీపర్ బస్సులను ప్రారంభించింది.
Telangana Mar 27, 2023, 4:30 PM IST
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం నేపథ్యంలో క్యూనెట్ సంస్థ బండారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్వప్నలోక్ కాంప్లెక్స్లో బీఎం5 సంస్థ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనుక క్యూనెట్ ఎంఎల్ఎం దందా సాగిస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మండిపడ్డారు.
Telangana Mar 18, 2023, 3:52 PM IST
శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ భక్తులకు శుభవార్త తెలిపింది. భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటికే డెలివరీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది.
Telangana Mar 16, 2023, 9:03 AM IST
హైదరాబాద్ నగరంలో ప్రయాణికులుకు తెలంగాణ ఆర్టీసీ మరో రెండు సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. టీ-6, ఎఫ్-24 పేర్లతో ఈ ఆఫర్లను ప్రకటించింది.
Telangana Mar 9, 2023, 4:18 PM IST
మహా శివరాత్రిని పురస్కరించుకుని టీఎస్ఆర్టీసి 40 ప్రముఖ శైవ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను అందించారు. ఇందుకోసం 2,427 బస్సులను నడుపుతున్నారు. 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వెల్లడించింది.
Telangana Feb 17, 2023, 5:44 PM IST
క్యూనెట్కు చెందిన రూ. 90 కోట్ల మొత్తాన్ని ఈడీ సీజ్ చేసిన నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సైబరాబాద్ మాజీ సీపీ వీసీ సజ్జనార్ స్పందించారు. 2019లో ఆయన సీపీగా ఉన్నప్పుడు క్యూనెట్ సంస్థ అక్రమాలపై విరుచుకుపడ్డారు. తాజాగా రియాక్ట్ అవుతూ అదొక ఫ్రాడ్ సంస్థ అని, అలాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ వలల్లో చికుకోవద్దని ప్రజలకు సూచించారు.
NATIONAL Jan 19, 2023, 8:51 PM IST
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ లహరి సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఇవి హైదరాబాద్- కాకినాడ, హైదరాబాద్- విజయవాడ రూట్లలో రాకపోకలు సాగించనున్నాయి.
Telangana Jan 4, 2023, 2:31 PM IST