చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు విచారిస్తున్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంపై టిడిపి నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.
Andhra Pradesh Sep 10, 2023, 9:29 AM IST
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. తనపై పోలీసు స్టేషన్లో దాడి జరిగిందని చెప్పారు.
Andhra Pradesh Mar 4, 2023, 4:03 PM IST
తెలుగుదేశం నేత కొమ్మిరెడ్డి పట్టాభి జైలునుంచి విడుదలయ్యారు. నిన్న జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల చొప్పున పూచికత్తు ఇవ్వాలని తెలిపింది
Andhra Pradesh Mar 4, 2023, 1:41 PM IST
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని.. సాక్షులను ప్రభావితం చేయరాదని పట్టాభిని కోర్ట్ ఆదేశించింది.
Andhra Pradesh Mar 3, 2023, 6:46 PM IST
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శుక్రవారం నాడు పోలీసులు కోరారు.
Andhra Pradesh Feb 24, 2023, 4:30 PM IST
కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయం దగ్థం, ఘర్షణలపై వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ స్పందించారు. గన్నవరం ఘటన వెనుక చంద్రబాబు హస్తం వుందని.. అసలు పట్టాభికి గన్నవరంలో ఏం పని అని మోపిదేవి ప్రశ్నించారు.
Andhra Pradesh Feb 23, 2023, 8:25 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు.
Andhra Pradesh Feb 23, 2023, 4:21 PM IST
కస్టడీలో తనను పోలీసులు కొట్టారంటూ టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ స్పందించారు. పట్టాభి అవాస్తవాలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించాలని చూశారని ఆయన వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Feb 22, 2023, 7:32 PM IST
గన్నవరంలో టీడీపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా గొడవలు చేశారని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
Andhra Pradesh Feb 22, 2023, 5:17 PM IST
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు పోలీసులు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు పట్టాభిని సబ్ జైలుకు తరలించారు.
Andhra Pradesh Feb 22, 2023, 12:45 PM IST
గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ, నేత పట్టాభిని పోలీసులు ఇవాళ జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
Andhra Pradesh Feb 22, 2023, 10:53 AM IST
గన్నవరం ఉద్రిక్తతల నేపథ్యంలో అరెస్టయిన కొమ్మారెడ్డి పట్టాభిరాం కోర్టులో సంచలన విషయాలు బయటపెట్టారు. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపిసట్లు సమాచారం.
Andhra Pradesh Feb 22, 2023, 7:52 AM IST
టీడీపీ నేత పట్టాభి సహా 15 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది గన్నవరం కోర్ట్. నిన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh Feb 21, 2023, 7:25 PM IST
గన్నవరంలో నిన్న జరిగిన ఘర్షణకు సంబంధించి పట్టాభి సహ 15 మంది టీడీపీ నేతలను పోలీసులు కోర్టులో హజరుపర్చారు.
Andhra Pradesh Feb 21, 2023, 4:38 PM IST
గుంటూరు : గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి ఘటన తర్వాత తన భర్త కొమ్మారెడ్డి పట్టాభిరాం కనిపించడం లేదంటూ ఆయన భార్య చందన ఆందోళనకు దిగారు.
Andhra Pradesh Feb 21, 2023, 12:46 PM IST