లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటన కేసులో అశిష్ మిశ్రాకు బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీం కోర్టు కమిటీ తెలిపింది. దీంతో ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తెలియజేయాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ లఖింపూర్ ఖేరీ ఘటన గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
NATIONAL Mar 30, 2022, 1:29 PM IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) హింస కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra)కు గత నెలలో బెయిల్ మంజూరు అయ్యింది. అయితే ఈ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి.
NATIONAL Mar 16, 2022, 12:47 PM IST
ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరిని పోలిన ఘటనే ఒడిషాలోనూ చోటు చేసుకుంది. బీజేడీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ తన ఇంటి వద్దకు చేరున్న వారిపైకి కారును నడిపారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
NATIONAL Mar 12, 2022, 6:01 PM IST
యూపీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. 212 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. దీంతో బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. దీంతో మరోసారి యోగి ఆదిత్యానాథ్ మరోసారి సీఎం కావడం తథ్యంగా కనిపిస్తోంది.
NATIONAL Mar 10, 2022, 9:48 AM IST
యూపీలోని లఖింపూర్ ఖేరీలో బీజేపీ ముందంజలో దూసుకుపోతోంది. ఓ సభలో నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా వాహనాలను పోనిచ్చి మారణకాండకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన తెలిసిందే.
NATIONAL Mar 10, 2022, 9:11 AM IST
నేడు యూపీలో నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఫతేపూర్, బందా, పిలిభిత్, హర్దోయ్, ఖేరీ, లక్నో, రాయ్ బరేలీ, సీతాపూర్, ఉన్నావ్ వంటి తొమ్మిది జిల్లాల్లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 208 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 13,813 పోలింగ్ స్టేషన్లు, 24,580 పోలింగ్ బూత్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముందస్తు జాగ్రత్తలతో ఓటింగ్ జరగనుంది.
NATIONAL Feb 23, 2022, 6:09 AM IST
యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులపై నుంచి వాహనాలను పోనిచ్చి మారణకాండకు పాల్పడిన కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఇటవలే బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
NATIONAL Feb 21, 2022, 3:12 PM IST
UP Election News 2022 : ఉత్తరప్రదేశ్ (utharpradesh)లో మూడో దశ ఎన్నికల నేపథ్యంలో సమాజ్ వాదీ (samajwadi) పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవినీతి, అన్యాయాన్ని రెట్టింపు చేసిందని ఆరోపించారు. తమ పార్టీ యూపీలో అధికారంలోకి వస్తే లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) కేసులో దోషులకు శిక్ష పడేలా చూస్తామని అన్నారు. పూర్తి స్థాయిలో కేసు కొనసాగిస్తామని చెప్పారు.
NATIONAL Feb 16, 2022, 11:46 PM IST
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి (Lakhimpur kheri) ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (central minister ajay mishra) కుమారుడు ఆశిష్ మిశ్రా (ashish mishra) బెయిల్ పై మంగళవారం బయటకు వచ్చారు. లఖింపూర్ ఖేరీలో హింసాత్మక వాగ్వాదం మధ్య నలుగురు రైతులను చంపిన కేసులో ఆశిష్ మిశ్రాను గతేడాది అక్టోబర్లో అరెస్టు చేశారు. టికోనియాలో రైతుల ఆందోళన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
NATIONAL Feb 15, 2022, 10:44 PM IST
Lakhimpur Kheri: రైతు ఉద్యమం నేపథ్యంలో స్వయంగా ప్రధాని మోడీ.. పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పై ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుగు సాగడం లేదనీ, దీనికి కృషి చేయడం లేదని సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆరోపించింది.
NATIONAL Feb 15, 2022, 1:55 PM IST
UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ కట్టినందుకు గాను ఆజంఖాన్ జైలులో ఉండగా, రైతులను చంపిన కేసులో కేంద్ర మంత్రి కుమారుడు బెయిల్పై ఉన్నారని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. ఇది కాషాయ పార్టీ "నవ భారతదేశం" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
NATIONAL Feb 11, 2022, 4:48 PM IST
akhimpur Kheri violence: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కాన్వాయ్ ని పొనిచ్చి.. 8 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన లఖింపూర్ ఖేరీ ఘటన ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. బెయిల్ రావడంపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర స్పందనను మీడియా కోరింది.
NATIONAL Feb 11, 2022, 4:13 PM IST
Lakhimpur Kheri violence: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కాన్వాయ్ ని పొనిచ్చి.. 8 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన లఖింపూర్ ఖేరీ ఘటన ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. లక్నో హైకోర్టు బెంచ్ నిందితునికి బెయిల్ మంజూరు చేసింది.
NATIONAL Feb 10, 2022, 2:20 PM IST
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై నుండి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారును నడిపించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎనిమిది మంది మరణించారు.
NATIONAL Jan 3, 2022, 3:38 PM IST
లఖీంపూర్ ఖేరీలో బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన ఇద్దరు రైతులను సిట్ అరెస్టు చేసింది. గతేడాది అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరీలో చెలరేగిన హింసాకాండలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉందనే అభియోగంతో ఇద్దరి రైతులను సిట్ అరెస్టు చేసింది. గతంలో కొంత మంది అనుమానుతల ఫొటోలను సిట్ విడుదల చేసింది. ఇందులో ఇద్దరు కోసం పోలీసులు వెతుకుతున్నారు. గత రెండు నెలల నుంచి వారు పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. అరెస్టు చేసిన చేసిన రైతుల పేర్లు కమల్జీత్ సింగ్ (29), కవల్జీత్ సింగ్ సోను (35)గా సిట్ గుర్తించింది.
NATIONAL Jan 2, 2022, 2:59 PM IST