Rohit Sharma: ధర్మశాలలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టులో భారత ప్లేయర్లు పరుగుల వరద పారిస్తున్నారు. రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు.
Cricket Mar 8, 2024, 11:28 AM IST
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. టెస్టు క్రికెట్ లో దిగ్గజ ప్లేయర్ల రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని అధిగమించాడు.
Cricket Mar 8, 2024, 11:18 AM IST
Jaiswal breaks Sachin Tendulkar's record: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ధర్మశాలలో జరుగుతున్న 5వ టెస్టులో కూడా మెరిశాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
Cricket Mar 8, 2024, 10:07 AM IST
IND vs ENG : ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టులో తొలి రోజు కుల్దీప్ యాదవ్ సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను దెబ్బతీశాడు. కీలకమైన ఐదు వికెట్లు తీసుకుని టెస్టు క్రికెట్ లో మరో ఘనత సాధించాడు.
Cricket Mar 7, 2024, 10:46 PM IST
IND vs ENG : ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టులో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించింది. కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ 218 పరుగులకే కుప్పకూలింది.
Cricket Mar 7, 2024, 8:58 PM IST
IND vs ENG : ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టులో తొలి రోజు టీమిండియా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. భారత బౌలర్లు విజృంభణతో 218 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. శుభ్మన్ గిల్ సూపర్ క్యాచ్ తో అదరగొట్టాడు.
Cricket Mar 7, 2024, 5:19 PM IST
100th Test match: ధర్మశాలలో భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఐదో, చివరి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆడటంతో భారత్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్వన్ 100 టెస్టు మ్యాచ్ లు ఆడిన 14వ భారత క్రికెటర్ ఘనత సాధించాడు.
Cricket Mar 7, 2024, 4:26 PM IST
India vs England: భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టు మ్యాచ్ లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. అద్భుతమైన బౌలింగ్ తో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీసుకోవడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌట్ అయింది.
Cricket Mar 7, 2024, 3:35 PM IST
India vs England: భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. సిరీస్లోని చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా గురువారం నుంచి ప్రారంభం అయింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే సిరీస్ ను 3-1 ఆధిక్యంతో కైవసం చేసుకుంది.
Cricket Mar 7, 2024, 1:21 PM IST
India vs England : ధర్మశాలలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ ఐదో టెస్టు లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టోలకు ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.
Cricket Mar 7, 2024, 12:54 PM IST
India vs England : ధర్మశాల టెస్టు కోసం భారత్- ఇంగ్లాండ్ రెండు జట్లలో మార్పులు జరిగాయి. ఆలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చాడు. కర్ణాటకకు చెందిన దేవదత్ పడిక్కల్ భారత జట్టు తరఫును టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేయగా, ఆకాశ్ దీప్కు బదులుగా జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చాడు.
Cricket Mar 7, 2024, 11:00 AM IST
India vs England : ధర్మశాలలో గురువారం నుంచి భారత్-ఇంగ్లాండ్ ఐదో టెస్టు ప్రారంభం కానుంది. భారత్ ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుని 3-1తో తిరుగులేని ఆధిక్యంలో ఉండగా, 100 టెస్టుల ఆడిన ఆటగాళ్ల క్లబ్లో అశ్విన్, జానీ బెయిర్స్టో చేరనున్నారు.
Cricket Mar 6, 2024, 10:57 PM IST
100th Test match: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో చివరి మ్యాచ్ కు ధర్మశాల వేదిక కానుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టోలు చరిత్ర సృష్టిస్తూ వారిద్దరి 100వ టెస్టు మ్యాచ్ ను కలిసి ఆడనున్నారు.
Cricket Mar 6, 2024, 9:54 PM IST
Rohit Sharma's counter for England: ‘మా జట్టులో రిషభ్ పంత్ అనే ఆటగాడు ఉండేవాడు. బహుశా మనోడు ఆడేప్పుడు బెన్ డకెట్ చూసి ఉండడేమో..’అంటూ ఇంగ్లాండ్ బాజ్బాల్కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు.
Cricket Mar 6, 2024, 8:36 PM IST
India vs England: భారత్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ వేదికగా జరిగిన మ్యాచ్ ల గణాంకాలు గమనిస్తే ఇక్కడ భారత్ గెలుపునకు సానుకూల అంశాలు ఉన్నాయి.
Cricket Mar 6, 2024, 4:03 PM IST