APPSC: అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి డిసెంబర్ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. త్వరలోనే 88 గ్రూప్-1, 989 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేస్తామనీ, సిబలస్ మార్పులకు సంబంధించి నిపుణులు, మేధావులతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Andhra Pradesh Nov 3, 2023, 3:59 AM IST
జూబ్లీహిల్స్ పబ్ లో ఓ వ్యక్తిమీద మాజీ డీజీపీ గౌతమ్ సంవాగ్ కొడుకు డేవిడ్ సవాంగ్ దాడికి పాల్పడ్డాడు. ఓ యువతి విషయంలో గొడవ జరిగిందని సమాచారం.
Telangana Sep 14, 2023, 10:53 AM IST
2018 గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ మంగళవారం విడుదల చేశారు. వీరిలో రాణి సుష్మిత (పిఠాపురం)కు మొదటి ర్యాంకు.. శ్రీనివాసుల రాజు (కొత్తులగుట్ట, వైఎస్సార్ కడప జిల్లా)కు రెండవ ర్యాంక్, సంజనా సిన్హా (హైదరాబాద్)కు మూడవ ర్యాంక్ వచ్చిందని గౌతం సవాంగ్ వెల్లడించారు
Andhra Pradesh Jul 5, 2022, 8:09 PM IST
వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కూతురు సునీత పలు దఫాలుగా ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో.. ‘అనుమానితుల జాబితాలో ఉదయ్ కుమార్ రెడ్డి పేరు చేర్చటం మీద జగన్ సందేహం వ్యక్తం చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డికి బదులు నా భర్త పేరు, ఎంవీ కృష్ణారెడ్డి పేరు అనుమానితుల జాబితాలో చేర్చాలని జగన్ సలహా ఇచ్చారు’.. అంటూ చెప్పకొచ్చారామె..
Andhra Pradesh Mar 1, 2022, 9:57 AM IST
ఏపీపిఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్
Andhra Pradesh Feb 24, 2022, 12:58 PM IST
రాష్ట్రంలో అధికారుల బదిలీలు ... అస్సాం సీఎం పై కేసు నమోదు
NATIONAL Feb 21, 2022, 2:32 PM IST
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా (ap dgp) బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి (kasireddy rajendranath reddy) వైసీపీ (ysrcp) రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (raghu rama krishnam reddy) ఆదివారం లేఖ రాశారు. తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని ఆయన డీజీపీని కోరారు.
Andhra Pradesh Feb 20, 2022, 3:37 PM IST
ఇటీవల ఏపీ ప్రభుత్వం డీజీపీ గౌతమ్ సవాంగ్ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డిని నూతన డీజీపీగా బాధ్యతలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. అయితే నేడు ఏపీకి నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సవాంగ్ సేవలు గుర్తించి ప్రభుత్వం ఆయనకు మరో బాధ్యతను అప్పగించిందన్నారు. సవాంగ్ వీడ్కోలు సందర్భంగా నూతన డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు.
Andhra Pradesh Feb 19, 2022, 11:29 AM IST
ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లో మంగళగిరిలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన పదవీ కాలంలో చిన్నారులు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
Andhra Pradesh Feb 19, 2022, 11:14 AM IST
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్మన్గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ను (Gautam Sawang) ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకన్న ఏపీ సర్కార్.. తాజాగా అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
Andhra Pradesh Feb 19, 2022, 10:12 AM IST
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్గా సవాంగ్ను నియమిస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పదవి విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎస్ హోదాలో వుండగా.. రాజ్యాంగబద్ధ పదవి చేపట్టొచ్చా అనే అంశంపై ప్రభుత్వం, గౌతం సవాంగ్ తర్జన భర్జనలు పడుతున్నట్లుగా తెలుస్తోంది.
Andhra Pradesh Feb 17, 2022, 8:24 PM IST
విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించకుండా కేవలం తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు.
Andhra Pradesh Feb 17, 2022, 2:08 PM IST
గౌతం సవాంగ్ పోస్టింగ్పై క్లారిటీ వచ్చింది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు గౌతం సవాంగ్ను డీజీపీగా రిలీవ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం సీఎం జగన్ను (ys jagan) ఆయన కలిశారు.
Andhra Pradesh Feb 15, 2022, 5:45 PM IST
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (Kasireddy Rajendranath Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది.
Andhra Pradesh Feb 15, 2022, 2:51 PM IST
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్పై (Gautam Sawang) బదిలీవేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులను జారీచేసింది.
Andhra Pradesh Feb 15, 2022, 2:08 PM IST