Asianet News TeluguAsianet News Telugu

ఏపీపిఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్

అమరావతి: ఇటీవలే ఏపీ డిజిపి బాధ్యతల నుండి గౌతమ్ సవాంగ్ ను తప్పించిన జగన్ సర్కార్ ఏపీపిఎస్సి ఛైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే డిజిపి బాధ్యతలను కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించిన సవాంగ్ ఇవాళ ఏపీపిఎస్సి ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 
 

అమరావతి: ఇటీవలే ఏపీ డిజిపి బాధ్యతల నుండి గౌతమ్ సవాంగ్ ను తప్పించిన జగన్ సర్కార్ ఏపీపిఎస్సి ఛైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే డిజిపి బాధ్యతలను కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించిన సవాంగ్ ఇవాళ ఏపీపిఎస్సి ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 
 

Video Top Stories