హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలో వున్న 540 ఎకరాల భూమి దేవాదాయ శాఖ పరిధిలోని ఉదాసీన్ మఠానివేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్ట్.
Telangana Sep 14, 2022, 8:47 PM IST
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మొదలగు ప్రముఖుల లెటర్ రోజుకు ఒక్కటి మాత్రమే అనుమతిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 5 టైమ్ స్లాట్ ల ప్రకారం దర్శనాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.
Andhra Pradesh Aug 30, 2022, 9:16 PM IST
రాష్ట్రంలో వినాయక చవితి మండపాలకు రుసుములు వసూలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పందించింది. ఈ మేరకు ఏపీ ఎండోమెంట్స్ కమీషనర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ.. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదని తెలిపారు.
Andhra Pradesh Aug 28, 2022, 7:03 PM IST
ఆంధ్రప్రదేశ్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేవదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురం శ్రీకాంత్ను నియమిస్తూ జగన్ సర్కార్ విడుదల చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది.
Andhra Pradesh Aug 24, 2022, 2:50 PM IST
త్వరలో దేవాలయాలతోపాటు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ డ్రెస్ కోడ్ ఉంటుందని తెలిపారు ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఎండోమెంట్ ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు
Andhra Pradesh Aug 23, 2022, 4:59 PM IST
విజయవాడ : దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు మినిమం పే స్కేల్ ఇస్తూ సిద్దం చేసిన జీఓ ను అమలు చేయాలని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళన చేపట్టారు.
Andhra Pradesh Aug 23, 2022, 4:56 PM IST
అర్చకుల ఆధీనంలోని భూముల పర్యవేక్షణ బాధ్యత దేవాదాయ శాఖదేనన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ప్రస్తుతం ఏపీ దేవాదాయ శాఖ ఆధీనంలో 4.2 లక్షల ఎకరాల భూమి వుందని మంత్రి వెల్లడించారు.
Andhra Pradesh Aug 16, 2022, 4:42 PM IST
ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్ నియమితులయ్యారు. ఓ కీలక స్వామీజీ ఆశీస్సులతోనే అతనికి ఈ పదవి దక్కిందని సమాచారం.
Andhra Pradesh Aug 6, 2022, 7:51 AM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల పవిత్రతను దృష్టిలో వుంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh Aug 3, 2022, 3:57 PM IST
గుంటూరు జిల్లాలోని దూళిపాళ్ల ట్రస్టుకు దేవదాయ శాఖ మరోసారి నోటీసులు జారీచేసింది. దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్కు (DVCMT) దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 43 కింద ట్రస్టుకు తాజాగా అధికారులు నోటీసులు జారీ చేశారు.
Andhra Pradesh Jun 25, 2022, 10:30 AM IST
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలని చెప్పారు. పండితులు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
Andhra Pradesh May 31, 2022, 4:11 PM IST
ఓ మంత్రి తన కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తీరా చూస్తూ సదరు మంత్రి కూతురు వేరే రాష్ట్రంలోని పోలీసులకు తమ ప్రాణాలకు హాని ఉందంటూ ఫిర్యాదు చేసింది. తాను కిడ్నాప్ కాలేదని.. ప్రేమించిన వ్యక్తితో ఇష్టానుసారం వచ్చేశానని చెప్పుకొచ్చింది.
NATIONAL Mar 9, 2022, 11:05 AM IST
ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణకు స్వస్తి పలికి, ఎండోమెంట్ శాఖ (Endowment Department) పరిధిలోకి వచ్చే ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (karnataka cm Basavaraj Bommai) అన్నారు. ఈ మేరకు నేడు నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించాలన్న డిమాండ్ చాలా కాలంగా పెండింగ్లో ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
NATIONAL Mar 4, 2022, 4:02 PM IST
రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు చెప్పినట్టు చేయవద్దని వంగవీటి రాధాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారన్నారు.
Andhra Pradesh Jan 2, 2022, 12:03 PM IST
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) (appsce) శుభవార్త చెప్పింది. ఏపీలో రెవెన్యూ (ap revenue department) , దేవాదాయ శాఖల్లో (ap endowments department ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
Andhra Pradesh Dec 28, 2021, 9:25 PM IST