లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ మంగళవారం అనంత్నాగ్ ఎన్కౌంటర్ లో హతమయ్యాడని అధికారులు తెలిపారు. దీంతో ఈ ఎన్ కౌంటర్ కు ముగింపు పలికినట్లైంది.
NATIONAL Sep 19, 2023, 4:05 PM IST
భారత్తో యుద్ధానికి వస్తే మీ పిల్లలను వేరే వాళ్లు పెంచాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శత్రుమూకలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్ ఐదో రోజులోకి ప్రవేశిస్తున్న సందర్భంలో కేంద్రమంత్రి ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.
NATIONAL Sep 17, 2023, 2:48 PM IST
సైనికులకు రక్షించుకుంటూనే ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ శునకం అమరత్వం పొందింది. జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ శునకం తీవ్రంగా గాయపడి మరణించింది.
NATIONAL Sep 13, 2023, 11:11 AM IST
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మంగళవారం ఉదయం 6 గంటలకు నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. వారిద్దరి తలపై రూ.1 లక్ష చొప్పున రివార్డు ఉంది.
NATIONAL Sep 5, 2023, 11:47 AM IST
ఆడబిడ్డలను రక్షించడానికి అవసరమైతే బెంగాల్ పోలీసులు ఎన్కౌంటర్లు కూడా చేపట్టాలని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. బెంగాల్ హంతకులకు కేరాఫ్ అడ్రస్గా మారిందని, ఈ పరిస్థితులను యోగి వంటి వ్యక్తులే అదుపులో ఉంచగలుగుతారని వివరించారు.
NATIONAL Aug 24, 2023, 6:45 PM IST
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. లారో-పరిగామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
NATIONAL Aug 21, 2023, 12:14 PM IST
వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. మావోయిస్టులను అడవులో నుండి తీసుకువచ్చి జాగ్రత్తగా అడవులో దింపడంలో గద్దర్ కీలకంగా వ్యవహరించారు.
Telangana Aug 6, 2023, 6:27 PM IST
Rajouri: జమ్మూకాశ్మీర్ లోని కుల్గాంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం రాజౌరి ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
NATIONAL Aug 6, 2023, 9:47 AM IST
ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన కాశ్మీర్ లోని కుల్గాంలో చోటు చేసుకుంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.
NATIONAL Aug 5, 2023, 8:34 AM IST
చెన్నైలో ఇద్దరు రౌడీలను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. తనిఖీల సమయంలో కారును ఆపకుండా వెళ్లడమే కాకుండా.. అడ్డగించిన పోలీసులపై కొడవలితో దాడికి దిగారు.
NATIONAL Aug 1, 2023, 9:52 AM IST
Poonch: జమ్మూకాశ్మీర్ లో భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పూంచ్లో నలుగురు విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. జూలై 16-17 మధ్య రాత్రి పూంచ్లోని కృష్ణ ఘాటి సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి భద్రతా దళాలు పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి.
NATIONAL Jul 19, 2023, 6:03 AM IST
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుబెట్టాయి.
NATIONAL Jul 18, 2023, 10:19 AM IST
కాంట్రాక్టు కిల్లర్ కమిల్ ను న్యూఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఎన్ కౌంటర్ లో గాయపడిన తర్వాత కమిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు
NATIONAL Jul 6, 2023, 10:40 AM IST
జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో మంగళశారం తెల్లవారుజామున భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఓ పోలీసుకు కూడా గాయాలు అయ్యాయి.
NATIONAL Jun 27, 2023, 8:30 AM IST
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకరు మృతి చెందాడు. అతనిమీద ఇప్పటికే రూ. లక్ష రివార్డు ఉంది.
NATIONAL Jun 27, 2023, 8:21 AM IST