తైవాన్ లో ఇవాళ ఉదయం భారీ భూకంపం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో సునామీ కూడ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
INTERNATIONAL Apr 3, 2024, 6:53 AM IST
పాపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. ఇందులో ఐదుగురు మరణించారు. కనీసం వంద ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
INTERNATIONAL Mar 25, 2024, 2:41 PM IST
సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం చోటు చేసుకుంది.
Telangana Jan 27, 2024, 5:55 PM IST
అండమాన్ నికోబార్ దీవుల్లో ఇవాళ ఉదయం భూకంపం వాటిల్లింది.
NATIONAL Jan 10, 2024, 9:31 AM IST
జపాన్ లో భారీ భూకంపం కారణంగా సునామీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో జపాన్ లోని భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది.
INTERNATIONAL Jan 1, 2024, 3:51 PM IST
శ్రీలంకలో మంగళవారంనాడు భూకంప్రకనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందారు. భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది.
INTERNATIONAL Nov 14, 2023, 2:05 PM IST
వారం రోజుల వ్యవధిలో న్యూఢిల్లీ వాసులు మరోసారి భయకంపితులయ్యారు. వరుసగా భూప్రంకపనలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
NATIONAL Nov 6, 2023, 4:34 PM IST
న్యూఢిల్లీలో పలుచోట్ల మంగళవారంనాడు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
NATIONAL Oct 3, 2023, 3:04 PM IST
EarthQuake | ఈశాన్య రాష్ట్రాలను భూకంపం కుదిపేసింది. అసోం, మేఘాలయల్లో సోమవారం భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం 6:15 గంటలకు మేఘాలయలోని నార్త్ గారో హిల్స్లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
NATIONAL Oct 2, 2023, 10:23 PM IST
మొరాకోలో భారీ భూకంపం చోటుచేసుకుంది. 632 మంది ఈ భూకంపంలో దుర్మరణం చెందారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. శుక్రవారం రాత్రి మారకెశ్కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అట్లాస్ కొండల్లో భూకంప కేంద్ర ఉన్నది.
INTERNATIONAL Sep 9, 2023, 1:38 PM IST
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇవాళ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 5.2 గా భూకంప తీవ్రత నమోదైంది.
NATIONAL Jun 13, 2023, 1:53 PM IST
జపాన్ లో ఇవాళ భూకంపం చోటు చేసుకుంది. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్పారు.
INTERNATIONAL Jun 11, 2023, 4:43 PM IST
కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో ఇవాళ భూమి కంపించింది. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.
Andhra Pradesh Mar 6, 2023, 8:02 PM IST
దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుంది. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ , హర్యానా రాష్ట్రాల్లో భూమి కంపించింది.
NATIONAL Feb 22, 2023, 3:06 PM IST
టర్కీ, సిరియాల్లో భూకంప ప్రాంతాల్లో సహయక చర్యల్లో పాల్గొని ఇండియాకు తిరిగి వచ్చిన రెస్క్యూ టీమ్లతో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ భేటీ అయ్యారు.
NATIONAL Feb 20, 2023, 7:59 PM IST