Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ రాతనలో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

కర్నూల్ జిల్లాలోని  తుగ్గలి మండలంలో  ఇవాళ  భూమి కంపించింది.  దీంతో  స్థానికులు  భయంతో  ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

Earthquake strikes  Ratana in Kurnool District
Author
First Published Mar 6, 2023, 8:02 PM IST

కర్నూల్: జిల్లాలోని తుగ్గలి మండలం  రాతనలో  సోమవారం నాడు  రాత్రి భూ ప్రకంపనలు  చోటు  చేసుకున్నాయి.  భూకంపం  కారణంగా  స్థానికులు  భయంతో  బటయకు పరుగుులు తీశారు.  భూకంపం కారణంగా  14 ఇళ్లకు , సిమెంట్ రోడ్లకు పగుళ్లు వచ్చినట్టుగా స్థానికులు  చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios