విజయ్ దేవరకొండ నటించిన `ఫ్యామిలీ స్టార్` సినిమాపై నెగటివ్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ టీమ్ పోలీస్ కంప్లెయింట్ చేసింది.
Entertainment Apr 7, 2024, 8:42 PM IST
బిగ్ బాస్ కీర్తి మోసగాళ్ల బారిన పడ్డారు. లక్షల రూపాయలు కోల్పోయారు. దాంతో ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Entertainment Mar 30, 2024, 4:07 PM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు. రజనీ స్టయిల్ లో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న అభిమానులకు జైలర్ చిత్రం ఫుల్ మీల్స్ లా అనిపించింది.
Entertainment Mar 17, 2024, 11:26 AM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. మహేష్ బాబు రాజమౌళితో తదుపరి చిత్రం ఉంది కాబట్టి ఆ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఇక వీళ్లిద్దరి ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.
Entertainment Feb 10, 2024, 9:44 AM IST
సామాన్యూడి నుండి అపర కుభేరులు అదానీ, అంబానీల వరకు సైబర్ నేరగాళ్ళు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇలా తాను కూడా సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కినట్లు తెలంగాణ డిజిపి రవిగుప్తా తెలిపారు. ఎలా మోసపోయారో స్వయంగా ఆయనే వివరించారు.
Telangana Feb 4, 2024, 10:15 AM IST
ఈ లింకులను ఓపెన్ చేయగానే ఫోన్ హ్యాకింగ్ కి గురవుతుంది. దీంతో హ్యాకర్లు బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు.
NATIONAL Jan 20, 2024, 10:11 AM IST
తెలంగాణ గవర్నర్ తమిళిసై సోషల్ మీడియా ఖాతా ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయింది.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు.
Telangana Jan 17, 2024, 11:14 AM IST
Sachin Tendulkar Deepfake Video: భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆన్లైన్ గేమ్ను ప్రమోట్ చేస్తున్న డీప్ఫేక్ వీడియో వైరల్ గా మారింది. తన డీప్ఫేక్ వీడియో, వాయిస్ మార్ఫింగ్ గురించి ఆందోళన వ్యక్తంచేసిన మాస్టర్ బ్లాస్టర్.. తప్పుడు సమాచారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Cricket Jan 15, 2024, 3:21 PM IST
ప్రజా పాలన పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఫోన్ కాల్ చేసి ప్రజా పాలన దరఖాస్తుల వివరాలు ఆరా తీస్తూ ఓటీపీ అడిగి తీసుకుంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు నుంచి డబ్బులు మాయం అయ్యాయి.
Telangana Jan 11, 2024, 2:11 PM IST
ప్రభుత్వ కార్యాలయాల్లో సేఫ్ గా వుండాల్సిన ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంపై మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేసారు.
Telangana Jan 10, 2024, 7:37 AM IST
ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను బుధవారం నాడు హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.
Telangana Dec 27, 2023, 5:12 PM IST
Hyderabad Crime Report 2023: హైదరాబాద్ (Hyderabad)లో నేరాలు పెరిగినట్లు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే.. 2023లో నేరాలు గణనీయంగా పెరిగాయని పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను నూతన సీపీ కొత్త శ్రీనివాసరెడ్డి (Kothakota Srinivas Reddy)విడుదల చేశారు. ఈ గణాంకాలు పరిశీలిస్తే..2023లో పలు నేరాలు పెరిగాయని వెల్లడించారు.
Telangana Dec 23, 2023, 4:36 AM IST
NCRB: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సోమవారం ప్రచురించిన గణాంకాల ప్రకారం 2022లో మహిళలపై నేరాలు 4 శాతం పెరిగాయి. మహిళలపై మొత్తం నేరాల రేటు 65.4 శాతం ఉండగా, 75.9 శాతం మందిపై అభియోగాలు నమోదయ్యాయి.
Telangana Dec 11, 2023, 3:17 PM IST
సైబర్ క్రైం ముఠా రెచ్చి పోయింది. ఏకంగా ప్రొబెషనరీలో ఉన్న ఐపీఎస్ ను టార్గెట్ చేసింది.
Telangana Nov 3, 2023, 10:48 AM IST
బెంగళూరులో భారీ సైబర్ దోపిడి వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి పేరుతో అధిక లాభాల్ని ఆశచూపిన సైబర్ నేరస్థులు దేశవ్యాప్తంగా వేలాది మంది నుంచి రూ.854 కోట్లను దోచుకున్నారు. ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు, వారి నుంచి రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
NATIONAL Oct 1, 2023, 3:06 AM IST