హైద్రాబాద్ లో కాల్ మనీ తరహ ఘటన వెలుగు చూసింది. యువతితో ఏకాంతంగా ఉన్న దృశ్యాలను స్నేహితులకు పంపాడు నిందితుడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Telangana Jun 8, 2023, 12:54 PM IST
కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ కాల్ మనీ వేధింపులు మొదలయ్యాయి.
Andhra Pradesh Sep 7, 2022, 9:59 AM IST
నెల నెలా వడ్డీ డబ్బులు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. దీంతోపాటు ఆ డబ్బు చెల్లించాలంటూ వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. దీంతో ఈ చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని suicide చేసుకున్నాడు.
Andhra Pradesh Nov 30, 2021, 11:46 AM IST
ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
Andhra Pradesh Nov 30, 2021, 10:04 AM IST
మీడియా ముసుగులో ‘కాల్మనీ గురించి విచారణ చేస్తే పీక కోస్తా’ అంటూ ఓ విలేకరిని బెదిరించాడో టీడీపీ నాయకుడు. దీనిపై బాధిత విలేకరి తాడేపల్లి పోలీస్స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశాడు.
Andhra Pradesh Dec 31, 2020, 11:10 AM IST
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసాల్లో వెరైటీ వైఖరిని అనుసరిస్తున్నారు దొంగలు. అలాంటిదే ఓ ఘరానా మోసం చెన్నైలో జరిగింది. గొంతుమార్చి ఆడగొంతుతో మాట్లాడి ఓ వ్యాపారిని రూ.36 లక్షలకు మోసగించాడో నైజీరియా యువకుడు. ఆ యువకుడిని బుధవారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.
NATIONAL Dec 25, 2020, 10:11 AM IST
కాల్ మనీ వైధింపులు తట్టుకోలేక తల్లీకూతుళ్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
Telangana Dec 21, 2020, 10:15 AM IST
ఇంటి పైకి వచ్చి మరీ దాడి చేస్తున్నారని అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ గ్యాంగ్ నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ వేడుకుంటున్నారు.
Andhra Pradesh Dec 9, 2020, 12:26 PM IST
కర్నూలు జిల్లాలో కాల్ మనీ అరాచకాలకు రామాంజనమ్మ అనే వివాహిత బలైంది.
Andhra Pradesh Mar 11, 2020, 1:48 PM IST
రామాంజనమ్మ అనే మహిళకు పెద్ద మద్దయ్య కుటుంబం రూ. 2 లక్షలు అప్పు ఇచ్చింది. రెండేళ్ల వరకు ఆమె నుండి వడ్డీ కానీ, అసలుు కానీ వసూలు చేయలేదు. అయితే రెండేళ్ల తర్వాత అసలు, వడ్డీ కలిపి రూ.. 11 లక్షలు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు.
Andhra Pradesh Mar 11, 2020, 11:03 AM IST
వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి. తాజాగా వారి వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Andhra Pradesh Jan 28, 2020, 5:54 PM IST
విజయవాడలో కాల్మనీ వేధింపులకు ప్రేమ్ అనే వ్యక్తి కృష్ణా నదిలో దూకాడు.ప్రేమ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమ్ మృతి చెందారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Andhra Pradesh Dec 29, 2019, 1:33 PM IST
కాల్మనీ గ్యాంగ్ ప్పచని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలో వడ్డీవ్యాపారుల వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
Andhra Pradesh Dec 17, 2019, 3:24 PM IST
తాడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడో ఓ యువకుడు. గోపాలం సాంబశివరావు అనే వ్యక్తి ఆరు లక్షలు అప్పుకు 23 లక్షలు కట్టించికున్నాడని ఇంక డబ్బులు కావలంటూ బెదిరిస్తున్నడని అవేదన వ్యక్తం చేశాడు.
Guntur Dec 15, 2019, 3:38 PM IST
ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాల్ మనీ కేసులపై పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్ మనీ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తాము మాత్రం వదిలిపెట్టేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.
Andhra Pradesh Jul 24, 2019, 2:30 PM IST