అగ్రిగోల్డ్ స్కాంపై ఈడీ అదికారులు హైద్రాబాద్ నాంపల్లిలోని ఎంఎస్జే కోర్టులో ఇవాళ చార్జీషీట్ దాఖలు చేశారు.
Telangana Sep 6, 2023, 4:13 PM IST
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో అగ్రిగోల్డ్ తరహాలోనే మరో ఘరానా మోసం బయటపడింది. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా విడతల వారిగా భారీ డబ్బులు వసూలుచేసి మోసానికి పాల్పడిందో వెల్ఫేర్ సంస్థ.
Andhra Pradesh Dec 28, 2022, 10:46 AM IST
వైసిపి ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి ఆందోళనలకు సిద్దమయ్యారు.
Andhra Pradesh Jul 1, 2022, 3:18 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ (agrigold scam), అక్షయగోల్డ్ (akshaya gold) కేసులలో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు జిల్లా కోర్టుకు (eluru district) బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు (telangana high court) . వివాదాలను కూడా ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది న్యాయస్థానం.
Andhra Pradesh Feb 25, 2022, 3:19 PM IST
ప్రతిపక్షంలో వుండగా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు అగ్రిగోల్డ్ బాధితులకు ఒకేసారి అందరికీ ఎందకు పరిహారం ఇవ్వలేకపోతున్నారు అని సీఎం జగన్ ను నిలదీశారు అచ్చెన్నాయుడు.
Andhra Pradesh Aug 24, 2021, 4:42 PM IST
విజయవాడలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
Andhra Pradesh Aug 24, 2021, 4:34 PM IST
ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో మాట్లాడారు.కష్టపడి పేదలు దాచుకొన్న డబ్బును దోచుకొన్నారన్నారు. అగ్రిగోల్డ్లో ఉన్న డబ్బంతా పేద ప్రజలదేనని ఆయన చెప్పారు. గతప్రభుత్వంలోని వ్యక్తుల కోసం ఈ మోసం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు
Andhra Pradesh Aug 24, 2021, 11:50 AM IST
దాదాపు 300 మంది ఏజెంట్లు చనిపోయారన్నారు మంత్రి.తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటాం వారి సొమ్ము వారికి తిరిగి ఇస్తామని అని చెప్పామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.
Andhra Pradesh Aug 23, 2021, 9:50 PM IST
ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ కు సంధిస్తున్న లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఈ సారి అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రూ. 11 వందల కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
Andhra Pradesh Jun 14, 2021, 10:49 AM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై ఈ విచారణ జరిగింది
Telangana Jun 11, 2021, 2:31 PM IST
విజయవాడ : కరోనాతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ మృతి చెందాడు. గత వారం రోజులుగా సవడం శ్రీనివాస్ కరోనాతో బాధపడుతున్నాడు.
Andhra Pradesh Apr 22, 2021, 12:29 PM IST
అగ్రిగోల్డ్ లో డిపాజిట్లు చేసిన వారికి కోర్టు ఆదేశాల మేరకు విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. అగ్రిగోల్డ్ స్కామ్ లో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.
Andhra Pradesh Dec 24, 2020, 5:33 PM IST
సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ మనీలాండరింగ్ కేసులో డబ్బును భారీ ఎత్తున విదేశాల్లో దాచినట్టు తేలింది. సంస్థ యాజమాన్యం ఆ మొత్తాన్ని కరీబియన్ సముద్రంలోని కేమన్ దీవుల్లో దాచినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజా దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం విదేశాల్లో ఆర్థికపరమైన సేవలందించే పనామా సంస్థ మొసాక్ ఫొన్సెంకా సహకారం తీసుకున్నట్లు తేలింది.
Telangana Dec 24, 2020, 1:02 PM IST
తక్కువ పెట్టుబడికి ఎక్కువ వడ్డి ఇస్తామంటూ ఆశ చూపి డిపాజిట్దారుల నుంచి పెద్దఎత్తున నిధులు సేకరించి మోసానికి పాల్పడిన కేసులో అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులను ఈడీ అరెస్ట్ చేసింది
Telangana Dec 23, 2020, 2:26 PM IST
కాగా.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అగ్రి గోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలి దశలో రూ.263.99 కోట్లు విడుదల చేసి.. గతేడాది అక్టోబర్లో డిపాజిటర్లకు చెల్లింపులు జరిపారు.
Andhra Pradesh Dec 15, 2020, 1:03 PM IST