‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం
తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురయ్యారు.
News Dec 6, 2019, 12:09 PM IST
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
Telangana Dec 6, 2019, 12:03 PM IST
తనను కూడ తన భర్తను ఎన్కౌంటర్ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపాలని చెన్నకేశవులు భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
Telangana Dec 6, 2019, 11:55 AM IST
‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం
తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురయ్యారు.
News Dec 6, 2019, 11:48 AM IST
పోలీసుల ఈ నిర్ణయం వెనుక తెలంగాణ ప్రభుత్వం ఉందని... సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్లే... ఆ నిందితులు ప్రాణాలు గాలిలో కలిసిపోయానని జనాలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ ముద్దులొలికే చిన్నారి.. ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Telangana Dec 6, 2019, 11:38 AM IST
దిశ హత్య కేసులో మానవ మృగాలకు తగిన గుణపాఠం ఇచ్చారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు హాట్సాఫ్ అంటున్న నెటిజన్లు తెలంగాణలో సరైనోడు అంటే మీరే సార్ అంటూ మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Telangana Dec 6, 2019, 11:34 AM IST
‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం
తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురయ్యారు.
News Dec 6, 2019, 11:27 AM IST
దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో తెలంగాణ పోలీసులపై ముఖ్యంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్పై ప్రశంసలు కురుస్తున్నాయి.
Telangana Dec 6, 2019, 11:13 AM IST
ఎన్ కౌంటర్ వార్త వినగానే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పోలీసులపై పొగడ్తల వర్షం కురిపిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా దిశ ఆత్మకు శాంతి కలిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై నిర్భయ తల్లి స్పందించారు.
NATIONAL Dec 6, 2019, 11:12 AM IST
‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురయ్యారు.
News Dec 6, 2019, 11:04 AM IST
రాజకీయ జోక్యంతోనే తన బిడ్డ అయేషా మీరాకు న్యాయం జరగడం లేదని వాపోయారు తల్లి షంషాద్ బేగం. సజ్జనార్ లాంటి అధికారి ఆయేషామీరా కేసును దర్యాప్తు చేసుంటే తమ బిడ్డకు న్యాయం జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు.
Telangana Dec 6, 2019, 11:01 AM IST
శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
Telangana Dec 6, 2019, 10:55 AM IST
వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. జయహో తెలంగాణ పోలీస్ అంటున్నారు.
Telangana Dec 6, 2019, 10:50 AM IST
మార్పు ఇప్పుడే మొదలవ్వాలని ఇక బాల్యం నుండే పిల్లలకి మంచి విద్యను అందించి వారికి సమాజంలో మంచి చెడుల పట్ల ఒక జ్ఞానదోయం కలిగించాలని అప్పుడు ఇటువంటి ఘోరమైన నేరాలను నిరోధించడం జరుగుతుందని రవితేజ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.
News Dec 6, 2019, 10:47 AM IST
అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పారిపోతుంటే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు.. అయితే... నిజంగానే పారిపోతుంటే చేశారా లేదా... కావాలని చంపి అలా చెబుతున్నారా అనే ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. ఈ ప్రశ్న మానవ హక్కుల సంఘాల నుంచి తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది.
Telangana Dec 6, 2019, 10:43 AM IST