తిరుమల శ్రీవారి లడ్డూ బరువు తగ్గిందంటూ తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శలపై స్పందించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). వెయింగ్ మెషీన్లో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. దాంతో మైనస్ 70 అని వుందని తెలిపింది.
Andhra Pradesh Nov 10, 2022, 10:11 PM IST
విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై ఎయిర్పోర్ట్ వద్ద కొందరు వ్యక్తులు దాడి చేశారు. విజయవాడలో దిగిన తర్వాత ఈ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు.
Andhra Pradesh Oct 15, 2022, 7:23 PM IST
విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై ఎయిర్పోర్ట్ వద్ద కొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో విశాఖపట్నం ఎయిర్పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Andhra Pradesh Oct 15, 2022, 5:46 PM IST
విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ నేతల కాన్వాయ్పై జరిగిన దాడిని ఖండించారు మంత్రి జోగి రమేశ్. జనసేన కార్యకర్తల్ని పవన్ కల్యాణ్ అదుపులో పెట్టుకోవాలని.. ఇలాంటి ఘటన మరోసారి జరిగితే ఊరుకునేది లేదని జోగి రమేశ్ హెచ్చరించారు.
Andhra Pradesh Oct 15, 2022, 5:31 PM IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లన్నీ శిలాతోరణం వరకు చేరుకున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి 25 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Andhra Pradesh Oct 6, 2022, 5:41 PM IST
బీఆర్ఎస్ పార్టీ ప్రభావం తమ పార్టీపై ఉండదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పథకాలే తమ ఎజెండా అని తెలిపారు.
Andhra Pradesh Oct 6, 2022, 3:35 PM IST
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత కీలకమైన గరుడ సేవ నేపథ్యంలో తిరుమల భక్త జనసంద్రంగా మారుతోంది. ఇప్పటికే కొండ పూర్తిగా భక్తులతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేశారు అధికారులు.
Andhra Pradesh Oct 1, 2022, 2:24 PM IST
తిరుమల శ్రీవారి సంపద అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా శ్రీవారికి వున్న ఆస్తుల విలువ రూ.85,705 కోట్లని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే టీటీడీకి దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.14 వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు వున్నాయి.
Andhra Pradesh Sep 25, 2022, 5:52 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. వారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.
Andhra Pradesh Sep 24, 2022, 2:36 PM IST
ఇందూ ప్రాజెక్ట్స్కు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు భూముల కేటాయింపులకు సంబంధించిన సీబీఐ ఛార్జిషీట్లో వైవీ సుబ్బారెడ్డిని నిందితుడిగా చేర్చారు. అయితే సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారించారు.
Andhra Pradesh Aug 28, 2022, 11:36 AM IST
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఆగస్ట్ 24న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఈ ఆర్జిత సేవల టికెట్లను ఎల్లుండి ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది.
Andhra Pradesh Aug 22, 2022, 8:05 PM IST
ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఈ నెల 21న ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మరో చోట కేటాయిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో శంకుస్థాపనను రద్దు చేసింది టీటీడీ.
NATIONAL Aug 18, 2022, 9:14 PM IST
వరుస సెలవులు, శ్రావణ మాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శనివారం అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ నెల 20 వరకు సిఫారసు లేఖలతో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు
Andhra Pradesh Aug 13, 2022, 10:09 PM IST
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తిరుమలకు వచ్చే భక్తులు కోవిడ్ రూల్స్ పాటించాలని ఆయన సూచించారు.
Andhra Pradesh Aug 4, 2022, 8:03 PM IST
తిరుమల ఆలయ పరిసరాల్లో ఫోటో షూట్తో పాటు మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచిన వ్యవహారంపై సినీనటి నయనతార దంపతులపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.
Andhra Pradesh Jun 10, 2022, 8:02 PM IST