Asianet News TeluguAsianet News Telugu
174 results for "

Yv Subba Reddy

"
ttd gave clarity on tirumala laddoo weight ttd gave clarity on tirumala laddoo weight

తిరుమల శ్రీవారి లడ్డూ బరువుపై టీడీపీ విమర్శలు.. కారణమిదే, క్లారిటీ ఇచ్చిన టీటీడీ

తిరుమల శ్రీవారి లడ్డూ బరువు తగ్గిందంటూ తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శలపై స్పందించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). వెయింగ్ మెషీన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. దాంతో మైనస్ 70 అని వుందని తెలిపింది.

Andhra Pradesh Nov 10, 2022, 10:11 PM IST

ttd chairman yv subba reddy fires on pawan kalyan over janasena activists attack on ysrcp leaders in visakhapatnam airportttd chairman yv subba reddy fires on pawan kalyan over janasena activists attack on ysrcp leaders in visakhapatnam airport

అల్లరి మూక.. జనసేనకు ఓ విధానం లేదు : విశాఖలో దాడి ఘటనపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం

విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై ఎయిర్‌పోర్ట్ వద్ద కొందరు వ్యక్తులు దాడి చేశారు. విజయవాడలో దిగిన తర్వాత ఈ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. 
 

Andhra Pradesh Oct 15, 2022, 7:23 PM IST

Minister Ambati rambabu Should Answer on Attack On YCP Leaders at Vizag AirportMinister Ambati rambabu Should Answer on Attack On YCP Leaders at Vizag Airport

వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌లపై జరిగిన దాడిపై పవన్ సమాధానం చెప్పాలి.. అంటి రాంబాబు ఫైర్

విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై ఎయిర్‌పోర్ట్ వద్ద కొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

Andhra Pradesh Oct 15, 2022, 5:46 PM IST

minister jogi ramesh warns pawan kalyan over janasena activists attack on ysrcp leaders in visakhapatnam airportminister jogi ramesh warns pawan kalyan over janasena activists attack on ysrcp leaders in visakhapatnam airport

అరాచక శక్తులే ఇలా .. నీ వాళ్లని అదుపులో పెట్టుకో : విశాఖ దాడిపై పవన్‌కు జోగి రమేశ్ హెచ్చరిక

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ నేతల కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండించారు మంత్రి జోగి రమేశ్. జనసేన కార్యకర్తల్ని పవన్ కల్యాణ్ అదుపులో పెట్టుకోవాలని.. ఇలాంటి ఘటన మరోసారి జరిగితే ఊరుకునేది లేదని జోగి రమేశ్ హెచ్చరించారు. 

Andhra Pradesh Oct 15, 2022, 5:31 PM IST

devotees rush in tirumala tirupatidevotees rush in tirumala tirupati

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లన్నీ శిలాతోరణం వరకు చేరుకున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి 25 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Andhra Pradesh Oct 6, 2022, 5:41 PM IST

TTD Chairman YV Subba Reddy Response On BRS PartyTTD Chairman YV Subba Reddy Response On BRS Party

ఎవరొచ్చిన మాకు ఇబ్బంది లేదు.. జగన్ పథకాలే మా పార్టీని గెలిపిస్తాయి: వైవీ సుబ్బారెడ్డి

బీఆర్ఎస్ పార్టీ ప్రభావం తమ పార్టీపై ఉండదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్  పథకాలే తమ ఎజెండా అని తెలిపారు. 

Andhra Pradesh Oct 6, 2022, 3:35 PM IST

devotees rush in tirumala tirupati due to garuda sevadevotees rush in tirumala tirupati due to garuda seva

శ్రీవారి గరుడ సేవ: భారీగా తరలివస్తోన్న భక్తులు.. అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత కీలకమైన గరుడ సేవ నేపథ్యంలో తిరుమల భక్త జనసంద్రంగా మారుతోంది. ఇప్పటికే కొండ పూర్తిగా భక్తులతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేశారు అధికారులు. 

Andhra Pradesh Oct 1, 2022, 2:24 PM IST

yv subba reddy announce ttd assets listyv subba reddy announce ttd assets list

అంతకంతకూ పెరుగుతోన్న శ్రీవారి సంపద.. లక్ష కోట్లకు చేరువలో ఆస్తులు

తిరుమల శ్రీవారి సంపద అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా శ్రీవారికి వున్న ఆస్తుల విలువ రూ.85,705 కోట్లని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే టీటీడీకి దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.14 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వున్నాయి.
 

Andhra Pradesh Sep 25, 2022, 5:52 PM IST

TTD taken Key Decisions in Board MeetingTTD taken Key Decisions in Board Meeting

బహ్మోత్సవాల తర్వాత సర్వదర్శనం భక్తులకు టోకెన్లు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. వారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

Andhra Pradesh Sep 24, 2022, 2:36 PM IST

yv Subba Reddy urges telnagna HC Quash CBI case against himyv Subba Reddy urges telnagna HC Quash CBI case against him

వైఎస్సార్ తోడల్లుడు కావడం వల్లే ఇరికించారు.. ఆ కేసును కొట్టివేయండి: హైకోర్టును కోరిన వైవీ సుబ్బారెడ్డి

ఇందూ ప్రాజెక్ట్స్‌కు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు భూముల కేటాయింపులకు సంబంధించిన సీబీఐ ఛార్జిషీట్‌లో వైవీ సుబ్బారెడ్డిని నిందితుడిగా చేర్చారు. అయితే సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారించారు. 

Andhra Pradesh Aug 28, 2022, 11:36 AM IST

tirumala sevas tickets for october month oreleased on august 24tirumala sevas tickets for october month oreleased on august 24

ఆగస్ట్ 24న అక్టోబర్ మాసం ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. టీటీడీ ప్రకటన, వివరాలివే

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఆగస్ట్ 24న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఈ ఆర్జిత సేవల టికెట్లను ఎల్లుండి ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. 

Andhra Pradesh Aug 22, 2022, 8:05 PM IST

lord venkateswara temple lay foundation postponed in mumbailord venkateswara temple lay foundation postponed in mumbai

మహారాష్ట్ర సర్కార్ మెలిక... ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన వాయిదా

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఈ నెల 21న ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మరో చోట కేటాయిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో శంకుస్థాపనను రద్దు చేసింది టీటీడీ. 
 

NATIONAL Aug 18, 2022, 9:14 PM IST

devotees rush in tirumaladevotees rush in tirumala

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. ఆ దర్శనాలు రద్దు , ఇప్పట్లో కొండకు రావద్దంటోన్న టీటీడీ

వరుస సెలవులు, శ్రావణ మాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శనివారం అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ నెల 20 వరకు సిఫారసు లేఖలతో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు

Andhra Pradesh Aug 13, 2022, 10:09 PM IST

ttd chairman yv subba reddy review meeting on tirumala brahmotsavam 2022ttd chairman yv subba reddy review meeting on tirumala brahmotsavam 2022

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. వైవీ సుబ్బారెడ్డి సమీక్ష, భక్తులకు కీలక సూచనలు

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు.  తిరుమలకు వచ్చే భక్తులు కోవిడ్ రూల్స్ పాటించాలని ఆయన సూచించారు. 

Andhra Pradesh Aug 4, 2022, 8:03 PM IST

ttd series on actress Nayanthara walking around with sandals at tirumala temple premisesttd series on actress Nayanthara walking around with sandals at tirumala temple premises

తిరుమల మాడవీధుల్లో చెప్పులతో నడక, ఫోటో షూట్.. నయనతార దంపతులపై టీటీడీ సీరియస్

తిరుమల ఆలయ పరిసరాల్లో ఫోటో షూట్‌తో పాటు మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచిన వ్యవహారంపై సినీనటి నయనతార దంపతులపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. 

Andhra Pradesh Jun 10, 2022, 8:02 PM IST