హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ లహరి సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఇవి హైదరాబాద్- కాకినాడ, హైదరాబాద్- విజయవాడ రూట్లలో రాకపోకలు సాగించనున్నాయి.
Telangana Jan 4, 2023, 2:31 PM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో సోమవారం నాడు విచారణ నిర్వహించింది. ఈ కేసు విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
Telangana Jan 2, 2023, 4:59 PM IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1000 కొత్త బస్సులను తిప్పాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. పాత బస్సులను తుక్కుగా మార్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana Nov 29, 2022, 2:35 PM IST
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు ఆటోను ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Telangana Oct 1, 2022, 11:56 PM IST
హైదరాబాద్ నగర రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పేందుకు తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఏర్పాట్లు చేస్తుంది.
Telangana Aug 20, 2022, 5:26 AM IST
టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చి తిరిగివెళ్లేవారికి రెండుగంటల పాటు బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చు. దూరప్రాంతాలనుంచి వచ్చేవారికి కూడా ఇది వర్తిస్తుంది.
Telangana Aug 17, 2022, 7:52 AM IST
ఓ ఆదివాసీ మహిళ ఆర్టీసీ బస్సులోనే ప్రసవించింది. డ్రైవర్ జాగ్రత్త వల్ల తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. బస్సులో పుట్టిన ఆ చిన్నారికి ఆర్టీసీ ఎండీ జీవితకాలం పనికొచ్చే ఓ అపురూప కానుక ఇచ్చారు.
Telangana Jun 27, 2022, 7:13 AM IST
ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) షాకిచ్చింది. మరోసారి డీజిల్ సెస్ పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్ను వసూలు చేయనున్నారు. పల్లె వెలుగులో 250 కిలోమీటర్ల దూరానికి గాను రూ. 5 నుంచి 45కి, ఎక్స్ప్రెస్లో 500 కిలోమీటర్ల దూరానికి గాను రూ.5 నుంచి రూ.90కి పెంచింది.
Telangana Jun 8, 2022, 9:28 PM IST
దిశా నిందితుల ఎన్కౌంటర్పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని తుపాకీతో కాదు.. చట్టబద్ధంగా నడపాలని, ఎన్కౌంటర్లకు తాను వ్యతిరేకమని ఆయన తెలిపారు.
Telangana May 20, 2022, 7:59 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL May 20, 2022, 4:33 PM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నాడు ప్రకటించింది.
Telangana May 20, 2022, 1:00 PM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సిర్పూర్కర్ కమిసన్ నివేదికను బయటపెట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది పట్టుబడ్డారు. అయితే ఈ నివేదిక బయటకు వస్తే సమాజంపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.
Telangana May 20, 2022, 12:29 PM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై రేపు సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఈ ఎన్ కౌంటర్ పై ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కూడా సుప్రీంకోర్టుకు ఈ ఏడాది జనవరిలోనే చేరింది.
Telangana May 19, 2022, 12:44 PM IST
టీఎస్ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీకి, రైతులకు కలిసొచ్చేలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బంగినపల్లి మామిడిపళ్లను తోట నుంచి నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేసే సేవలను ముందుకు తెచ్చారు. కనీసం ఐదు కిలోల మామిడి పళ్లను ఆర్డర్ చేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
Telangana May 4, 2022, 2:58 PM IST
బిగ్ మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ RRRకు తెలంగాణ ప్రభుత్వం ముందునుంచే ప్రత్యేకంగా సహకరిస్తోంది. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సహకరించగా.. ఎస్ఎస్ రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
Entertainment Mar 25, 2022, 11:08 AM IST