మేడ్చల్ జిల్లాలో కీసర తహాసీల్దార్ నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొందరి పేర్లను కూడ ఏసీబీ అధికారుల విచారణలో నాగరాజు వెల్లడించినట్టుగా తెలిసింది.
Telangana Sep 4, 2020, 11:53 AM IST
కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు అక్రమాస్తుల కేసులో నిందితుల కస్టడీ వాంగ్మూలం తీసుకుంది ఏసీబీ. దీనిలో కలెక్టర్, కీసర ఆర్డీవో, మరో తహసీల్దార్ పేర్లు బయటకు వచ్చాయి.
Telangana Sep 3, 2020, 3:19 PM IST
వివాదాస్పద భూమిని అక్రమార్కులకు కట్టబెట్టేందుకు ఏకంగా కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర తహశీల్దార్ నాగరాజు అక్రమార్జన భారీగా బయట పడుతూనే ఉంది.
Telangana Sep 2, 2020, 7:16 PM IST
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ లు ఏసిబి చేతికి చిక్కారు.
Andhra Pradesh Sep 2, 2020, 1:30 PM IST
కోటీ 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తాహిసిల్దార్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసు స్ఠేషన్లలో ఉండాల్సిన ఎఫ్ఐఆర్ కాపీలు నాగరాజు వద్ద లభించాయి.
Telangana Aug 29, 2020, 12:49 PM IST
ఈ కేసులో నాగరాజు సహా మరో ముగ్గురు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకొన్న వారు ఎవరూ కూడ లేరు. దీంతో నాగరాజు పేరును గిన్నిస్ బుక్ లో ఎక్కించాలని రెండు స్వచ్ఛంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
Telangana Aug 28, 2020, 3:06 PM IST
రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో సాక్ష్యాధారాలు లభిస్తే ఎంపీ రేవంత్ రెడ్డిని విచారిస్తామని ఏసీబీ అధికారి సూర్యనారాయణ చెప్పారు రేవంత్ రెడ్డి డాక్యుమెంట్లపై విచారించామని ఆయన చెప్పారు,
Telangana Aug 28, 2020, 7:04 AM IST
కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసులో నిందితుల ఏసీబీ కస్టడి ముగిసింది. మూడు రోజుల పాటు నలుగురు నిందితులను అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ఎదుట హాజరుపరిచారు.
Telangana Aug 27, 2020, 6:52 PM IST
అవినీతి నిరోధకశాఖకు పట్టుబడ్డ కీసర తహశీల్దార్ బాలరాజు నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న చెందిన రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ రికార్డును కోరాయి.
Telangana Aug 25, 2020, 9:08 PM IST
అవనిగడ్డ తాహిసిల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఓ జర్నలిస్టు ఆ విషయాన్ని ఎమ్మార్వోకు తెలియజేశార. అయితే ఎమ్మార్వో జర్నలిస్టుపై చిందులు తొక్కారు.
Andhra Pradesh Aug 24, 2020, 10:08 AM IST
కోటీ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగరాజు భార్య స్పప్న ఏసీబి అధికారులను బురిడి కొట్టించింది. బ్యాంక్ లాకర్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి కనిపించకుండా పోయింది.
Telangana Aug 21, 2020, 1:38 PM IST
కొన్ని రోజుల క్రితం రూ.1.10 కోట్లు లంచం తీసుకొంటూ కీసర తహాసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం నాగరాజుతో పాటు ఆయనకు సహకరించిన వారు రిమాండులో ఉన్నారు
Telangana Aug 20, 2020, 12:49 PM IST
కీసర తాహిసిల్దార్ నాగరాజు అక్రమాలు ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. రిటైర్డ్ ఎస్పీ సురేందర్ రెడ్డిని నాగరాజు ముప్పు తిప్పులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సురేందర్ రెడ్డి మాట్లాడారు
Telangana Aug 15, 2020, 5:07 PM IST
కోటీ 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర ఎమ్మార్వో నాగరాజు పెద్ద యెత్తున ఆస్తులు కూటబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వంద కోట్లకు పైగా నాగరాజు ఆస్తులు పోగు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Telangana Aug 15, 2020, 1:57 PM IST
ఏకంగా కోటీ పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కీసర ఎమ్మార్వో నాగరాజ్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. ఓ భూమి వ్యవహారంలో తప్పు పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు అతను అంగీకరించాడు.
Telangana Aug 15, 2020, 7:01 AM IST