ఏబీ డివిల్లియర్స్... ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఓ సూపర్ స్టార్ క్రికెటర్. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడీ, కొన్నాళ్ల కిందట రీఎంట్రీ ఇస్తున్నట్టు ఆశలు రేపి, అంతలోనే అంతా తూచ్ అంటూ తేల్చేశాడు...
Cricket May 24, 2021, 12:30 PM IST
భారత క్రికెట్ బోర్డు, మహిళా క్రికెటర్లపై ఎంత వివక్ష చూపిస్తున్నదీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. భారత పురుష క్రికెటర్లకు చెల్లించే వేతనంలో 10 శాతం కూడా మహిళా క్రికెటర్లకు ఇవ్వని బీసీసీఐ, అనేక విషయాల్లో వారికీ, వీరికీ మధ్య తీవ్రమైన వ్యత్యాసం చూపిస్తోందని టాక్ వినబడుతోంది.
Cricket May 23, 2021, 5:40 PM IST
2007 వన్డే వరల్డ్కప్లో ఘోర పరాజయం తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్కప్కి వెళ్లింది టీమిండియా. అండర్డాగ్స్గా ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగి, టైటిల్ గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది.
Cricket May 18, 2021, 3:12 PM IST
కరోనా మహమ్మారి కారణంగా మరో క్రికెటర్ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. కరోనా వైరస్ కారణంగా యంగ్ క్రికెటర్ చేతన్ సకారియా తండ్రితో పాటు సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివ్ ప్రసాద్ సింగ్,
Cricket May 13, 2021, 10:19 AM IST
లసిత్ మలింగ... తన యార్కర్లతో ఎలాంటి బ్యాట్స్మెన్నైనా ఇబ్బందిపెట్టగల స్టార్ బౌలర్. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న మలింగను మళ్లీ బరిలో దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది లంక క్రికెట్ బోర్డు...
Cricket May 11, 2021, 12:27 PM IST
ఐపీఎల్ 2021 సీజన్కి మధ్యలో బ్రేకులు వేసింది కరోనా వైరస్. అయితే పాజిటివ్ కేసులు రావడంతో తాత్కాలికంగా మ్యాచులకు బ్రేకులు వేసిన బీసీసీఐ, త్వరలోనే లీగ్ పున: ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోందట.
Cricket May 6, 2021, 4:15 PM IST
ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తూ వార్తల్లో నిలవడం మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్కి కొత్తేమీ కాదు. అయితే తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి పాజిటివ్గా స్పందించాడు సంజయ్ మంజ్రేకర్...
Cricket Mar 28, 2021, 4:09 PM IST
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టులో రాణించిన ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. అయితే ఫామ్ కోల్పోయి టీమ్కి దూరమైన రాబిన్ ఊతప్ప, 14 సీజన్లుగా ఐపీఎల్లో మాత్రం ఆడుతూనే ఉన్నాడు. 2021సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఆడబోతున్నాడు రాబిన్ ఊతప్ప...
Cricket Mar 27, 2021, 11:39 AM IST
మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్కప్ జరగనుంది. భారత్లో జరిగే ఈ పొట్టి ఫార్మాట్ విశ్వకప్లో టీమిండియా హాట్ ఫెవరెట్గా బరిలో దిగుతోంది. అయితే వరల్డ్ కప్ జట్టు ఎంపికపై సెలక్టర్లకు కొన్ని సూచనలిచ్చాడు సచిన్ టెండూల్కర్...
Cricket Mar 19, 2021, 5:21 PM IST
సౌరవ్ గంగూలీ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న రాహుల్ ద్రావిడ్, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావించాడు. సచిన్ టెండూల్కర్ అప్పటికే కెప్టెన్గా విఫలం కావడంతో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకోలేదు... అయితే అప్పటికే జట్టులో చాలామంది సీనియర్లు ఉన్నా, మూడేళ్లు అనుభవం కూడా లేని ధోనీకి కెప్టెన్సీ దక్కింది. దీనికి కారణం సచిన్ టెండూల్కర్ సలహాయేనట...
Cricket Mar 8, 2021, 12:46 PM IST
భారత ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్, 38 ఏళ్ల వయసులో క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తమ్ముడైన యూసఫ్ పఠాన్, టీమిండియాలో కీలక ప్లేయర్గా కొనసాగాడు. టీమిండియా తరుపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Cricket Feb 26, 2021, 4:49 PM IST
మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్లలో ఒకడు. కెప్టెన్గా భారత జట్టుకు రెండు వరల్డ్కప్లను అందించిన మాహీ... 2019 వన్డే వరల్డ్కప్ తర్వాత క్రికెట్కి దూరంగా ఉన్నాడు. 2020 ఐపీఎల్ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించాడు....
Cricket Feb 22, 2021, 1:51 PM IST
కరోనా వైరస్ కారణంగా టీమిండియాకి దాదాపు ఏడు నెలల విశ్రాంతి లభించింది. లాక్డౌన్తో సర్వం నిలిచిపోవడంతో క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా లాంటి కొందరు ఈ లాక్డౌన్ని సరిగ్గా వాడుకుంటే, మరికొందరు ఇంట్లో పనులు చేస్తూ, టిక్టాక్ వీడియోలు చేస్తూ గడిపేశారు. అయితే ఈ ఏడాది అలా కాదు, సిరీస్ తర్వాత సిరీస్లతో 2021లో ఫుల్లు బిజీగా గడపబోతోంది టీమిండియా.
Cricket Jan 6, 2021, 4:08 PM IST
భారత క్రికెట్ బోర్డు 2021 టీ20 క్రికెట్ వరల్డ్కప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ఈ టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ... భారీ మొత్తంలో భారత ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించబోతోంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ నిర్వహణ ఏర్పాట్లు ఈవెంట్ల రూపంలో దాదాపు 906 కోట్ల రూపాయాలు, బీసీసీఐ నుంచి భారత ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
Cricket Jan 4, 2021, 4:25 PM IST
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన టీ20 వరల్డ్కప్, 2021లో నిర్వహించబోతోంది బీసీసీఐ. టీమిండియా వేదికగా జరిగే ఈ వరల్డ్కప్ నిర్వహణ కోసం ఆరు నగరాలను షార్ట్ లిస్టు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీ వంటి నగరాలను షార్ట్ లిస్టు చేసిన బీసీసీఐ, హైదరాబాద్ నగరాన్ని మాత్రం పక్కనబెట్టింది.
Cricket Dec 23, 2020, 12:04 PM IST